కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం ఈనెల 14న తిరిగి తెరుచుకోనుంది. మలయాళం మాసమైన మిథునం 15నుంచి ప్రారంభంకానుంది. దీంతో ఆచారం ప్రకారం భక్తులు మాసపూజ, శబరిమల ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈనెల 28వరకు ఆలయాన్ని తెరువనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు. ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు… తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 11గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ప్రభుత్వ కరోనా జాగ్రత్త రిజిస్టేషన్ పోర్టల్లో నవెూదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. తమకు ఎలాంటి ప్రాణాంతక ఇన్ఫెఫెక్షన్స్ లేవని నిర్దారిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ఐసీఎంఆర్ ల్యాబ్ జారీ చేసిన సర్టిఫికెట్ ను పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. పంపా, సన్నిదానంలోనే భక్తులను తనిఖీ చేసి పంపుతామని, భక్తులు తప్పక మాస్కులు ధరించాలని.. ముందు జాగ్రత్త చర్యగా విశ్రాంత సమయంలో పరిసరాల్లో శానిటేషన్ చేయనున్నట్లు తెలిపారు.
ఈ నెల 14న తెరుచుకోనున్న శబరిమల ఆలయం
- దేశం
- June 7, 2020
లేటెస్ట్
- అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు
- ఎన్నికల హింస ఎఫెక్ట్: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ..
- MS Dhoni: ధోనీ వల్లే కోహ్లీ గొప్ప క్రికెటర్గా ఎదిగాడు: సునీల్ గవాస్కర్
- కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం
- Prithviraj Sukumaran: రాజమౌళి SSMB29లో పృథ్విరాజ్ సుకుమారన్..మహేష్ బాబుకి ధీటైన పాత్రతో సిద్ధం!
- ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు..
- ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు.. 50 మంది మృతి, 200 ఇండ్లు నేలమట్టం
- Virat Kohli: ధోనీతో ఇదే నా చివరి మ్యాచ్.. మహి రిటైర్మెంట్పై కోహ్లీ హింట్
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!