Bjp

ఇది మన ప్రభుత్వం.. మన రాష్ట్ర ప్రభుత్వం

మంచి పని ఎవరు చేసినా మెచ్చుకోవాల్సిందే: కాటిపల్లి వెంకట రమణా రెడ్డి రుణమాఫీతో రైతులకు మేలు జరుగుతుందని వ్యాఖ్య సభను సభ్యులు ఇంటర్​ క్లాసుల్లా మ

Read More

సర్పంచులకు బిల్లులు ఆపిందే మీ సర్కారు: మంత్రులు

బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలపై మంత్రులు శ్రీధర్​బాబు, సీతక్క ఫైర్​ సర్పంచుల ఆత్మహత్యలకు బీఆర్ఎస్​ ప్రభుత్వమే కారణమని మండిపాడు​ పంచాయతీరాజ్​ పెండింగ్​బి

Read More

ఎవరైనా జగన్ ను ఫాలో కావాల్సిందే.. అంబటి రాంబాబు

ఏపీలో భూ రీసర్వేపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఎన్నికలకు ముందు భూ రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్ ప్రజల భూములను దోచ

Read More

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్: కీలక నేతలకు బిగుస్తున్న ఉచ్చు.. 

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నేతలకు ఉచ్చు బిగిసే అవకాశం కనిపిస్తోంది. వెస్ట్ జోన్ డీజీపీ విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్

Read More

మాది పక్షపాతి బడ్జెట్ కాదు... విపక్షాలవి అసత్య ఆరోపణలు.. నిర్మల సీతారామన్ కౌంటర్

కేంద్ర బడ్జెట్ పై లోక్ సభలో అధికార ప్రతిపక్షాల మధ్య రచ్చ కొనసాగుతూనే ఉంది. కేంద్ర బడ్జెట్లో కేవలం ఏపీ, బీహార్ రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని

Read More

మా ప్రాంతాన్ని మహారాష్ట్రలో కలపాలె.. పాల్వాయి హరీశ్​ 

ఉత్తర తెలంగాణపై వివక్ష ఎందుకు తుమ్మిడిహెట్టికి కేంద్రం సహకరిస్తది హైదరాబాద్​: సిర్పూర్  కాగజ్​నగర్​  నియోజకవర్గాన్ని మహారాష్ట్రల

Read More

వ్యవసాయం పండుగ.. రాజకీయం కాదు రైతు ప్రయోజనాలే ముఖ్యం: సీఎం రేవంత్  రెడ్డి

రాజకీయం కాదు రైతు ప్రయోజనాలే ముఖ్యం రుణమాఫీతో మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నం ఇవాళ్టితో 12224.98 కోట్లు రుణాలు మాఫీ చేసినం కాంగ్రెస్ మాట ఇస్

Read More

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ వాయిదా వేసిన హైకోర్టు...

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై మంగళవారం ( జూలై 30, 2024) తెలంగాణ హైకోర్టు విచారణ చేప్టటింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేం దర్, స్టేష

Read More

హాయిగా పేకాట ఆడుకోండి.. నేను బాబుతో మాట్లాడతా : టీడీపీ ఎమ్మెల్యే భరోసా

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాలనాపరమైన ప్రక్షాళన లక్ష్యంగా సంచలన నిర్ణయాలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలను సరిచేసే దిశగా

Read More

Wayanad Landslide: వయోనాడ్ విషాదంపై స్పందించిన ప్రధాని మోదీ, రాహుల్

 కేరళ వయోనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.  కేరళ సీఎం పినరయి విజయన

Read More

మాదిగలకు మంత్రి పదవి ఇవ్వండి.. సీఎంను కోరిన మాదిగ ఎమ్మెల్యేలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినేట్ విస్తరణలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని  మాదిగ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరారు. సోమవారం అసె

Read More

ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ పాటించట్లే: ఎమ్మెల్యే మర్రి రాజశేఖరెడ్డి

హైదరాబాద్, వెలుగు: శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి వాటా 13 శాతం ఉన్నా ఎమ్మెల్యేలకు ఎలాం

Read More

లోక్‌‌సభలో బీజేపీ విప్‌‌గా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: లోక్‌‌సభలో బీజేపీ విప్‌‌గా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు సోమవా

Read More