education

రూ.120 కోట్లతో ఓయూలో అభివృద్ధి :  వర్సిటీ వీసీ ప్రొఫెసర్  రవీందర్ యాదవ్

ఓయూ, వెలుగు: ఉస్మానియా వర్సిటీలో దాదాపు రూ.120 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వైస్​చాన్స్​లర్​ప్రొఫెసర్​రవీందర్ యాదవ్ వెల్

Read More

విద్యారంగం విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మంత్రి సబిత

విద్యారంగం విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర విద్యారంగంలో గడిచిన

Read More

" దోస్త్ " తో సంబంధం లేకుండా డిగ్రీ ప్రవేశాలు.. 50 కాలేజీలకు మరోసారి హైకోర్టు అనుమతి

తెలంగాణలో 50 కాలేజీలు దోస్త్ ఆన్ లైన్ ప్రవేశాలతో సంబంధం లేకుండా డిగ్రీ ప్రవేశాలు చేపట్టనున్నాయి. ఈ మేరకు హైకోర్టు అనుమతినిచ్చింది. 2023-24లోనూ దోస్త్&

Read More

మెగా జాబ్​మేళాకు అంతా రెడీ

18వ తేదీలోపు దరాఖాస్తుకు అవకాశం నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యం..! పది ఫెయిలైనవారి నుంచి పీజీ చదివినవారికి.. పోలీస్​శాఖ ఆధ్వర్యంలో 21న నిర

Read More

పదిలో నెంబర్​ వన్​ నిర్మల్

నిర్మల్, వెలుగు:   పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుంది. 99% ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా ఫస్ట్​ ప్లే

Read More

యువత సవాళ్లకు ఎదురు నిలిచి పోరాడాలి : గవర్నర్ తమిళిసై

ఓయూ, వెలుగు: సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని గవర్నర్ తమిళిసై యువతకు పిలుపునిచ్చారు. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ వర్సి

Read More

నేటి నుంచి ఎంసెట్..   నిమిషం లేటైనా నో ఎంట్రీ

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో  బుధవారం నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేడు, రేపు అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ర్టీమ్​కు ఎగ్జామ్స్

Read More

మీరు రెడీనా.. జగనన్నకు చెబుదాంతో వస్తున్న వైసీపీ

ఏపీ సీఎం జగన్ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ లో మే 9న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభిస్తామన్

Read More

ఏపీలో ఇంటర్​ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా

 ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను మ

Read More

సదర్​ దివానీ అదాలత్..తెలంగాణ జాబ్స్​ స్పెషల్​

భారతదేశంలో విద్యావ్యాప్తికి 1813 చార్టర్​ చట్టం ప్రకారం మొదటిసారిగా లక్ష రూపాయలను కేటాయించింది. 1835లో భారత్​లో ఇంగ్లీష్​ భాషను భాషా మాధ్యమంగా ప్రకటిం

Read More

చదువు ఇష్టం లేని వారే.. సిసోడియాను జైలుకు పంపారు : కేజ్రీవాల్

దళితులు, అణగారిన పిల్లలకు నాణ్యమైన విద్య అక్కర్లేదని దేశంలోని కొందరు దేశ వ్యతిరేకులు మనీష్ సిసోడియాను జైలుకు పంపారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ

Read More

చెడుకే ఎక్కువ ప్రచారం!

‘‘ వ్యక్తి మంచితనం వ్యాపించడానికి పట్టేకాలం.. చెడు వ్యాపించడానికి పట్టదు. దుర్గంధం పాకినంత దూరాలకు జోరుగా సుగంధం వ్యాపించదు! దీన్ని బట్టి

Read More

పట్టణాలకు వలసలు పెరగడానికి ప్రధాన కారణం పెళ్లిళ్లే..ఎందుకంటే..?

ఎవరైనా గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్తున్నారంటే..జాబ్ కోసమో..లేక తమ పిల్లల ఉన్నత చదువుల కోసమో అని అనుకుంటారు. కానీ అది నిజం కాదని నేషనల్ శాంపిల్ సర్

Read More