Karimnagar
వైఫై విషయంలో గొడవ.. ఒకరు మృతి
కరీంనగర్ సిటీలో ఘటన కరీంనగర్ క్రైం, వెలుగు: వైఫై విషయంలో ఇద్దరు వర్కర్ల మధ్య జరిగిన గొడవలో ఒకరి మృతిచెందిన ఘటన కరీంనగర
Read Moreబకాయిపడ్డ కాంట్రాక్ట్ సంస్థకే రాజన్న తలనీలాలు
దేవాదాయ శాఖ కమిషనర్ఆదేశాలు వివాదాస్పదం టెండర్ సొమ్ము చెల్లించడం లేదని మే నెల నుంచి తలనీలాలు అప్పగింత నిలిపేసిన అధికారులు తలనీలాలకు
Read Moreఎల్ఆర్ఎస్లో వెసులుబాటు
14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించకున్నా రెగ్యులరైజేషన్ ఆ చార్జీలను బిల్డింగ్ పర్మిషన్ టైమ్లో కట్టుకునే ఆప్షన్ కాకపోతే అప్పటి
Read Moreఐదు వేల ఓటర్లకో డివిజన్ .. 66 డివిజన్లుగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్విభజన
డివిజన్ల పునర్విభజన పై ఆఫీసర్ల కసరత్తు 2019లో బీఆర్ఎస్ లీడర్లకు అనుకూలంగా పునర్విభజన చేశారని ఆరోపణలు కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కా
Read Moreగడ్డం వివేక్, వంశీకృష్ణ కృషికి అభినందనలు
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవతో 17035 / 17036 ఖాజీపేట-– బల్
Read Moreకరీంనగర్ సీపీగా గౌస్ ఆలం బాధ్యతల స్వీకరణ
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కొత్త పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన కరీంనగర్ కు వచ్చిన ఇప్పటి వరకు సీపీగా పనిచేసిన
Read Moreవేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
వేములవాడ, వెలుగు: దక్షిణకాశీ వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చిన భక్తులు తొలుత ధర్మ గుండ
Read Moreమంథని లో బంగారం, డబ్బుతో వ్యాపారి పరారీ .. పీఎస్కు క్యూ కట్టిన బాధితులు
మంథని, వెలుగు: మంథని పట్టణంలోని ధనలక్ష్మి జువెలర్స్ షాపు యజమాని తమ బంగారంతో పరారయ్యాడని, తమ బంగారం ఇప్పించాలని పట్టణానికి చెందిన పలువురు బాధితులు ఆదివ
Read Moreకరీంనగర్ సీపీ అభిషేక్ మహంతికి ఘనంగా వీడ్కోలు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సీపీగా 16 నెలలు సక్సెస్ ఫుల్ గా పని చేసి రిలీవ్ అయిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అభిషేక్ మహంతికి పోలీసాఫీసర్లు, సిబ్బంది ఘనంగా వీ
Read Moreకరీంనగర్ జిల్లాలో ఎస్సారెస్పీ నుంచి నీళ్లొస్తున్నా చెరువులకు చేరుతలే
నిర్వహణ లేక, రిపేర్లు చేయక శిథిలావస్థలో కాలువలు.. నీళ్లు లేక వెలవెల బోతున్న చెరువులు యాసంగిలో సాగునీరు అందక ఎండుత
Read Moreకరీంనగర్ నుంచి తిరుపతికి డైలీ రైలు నడపండి : పొన్నం
తిరుమల శ్రీవారి దర్శనానికి ఉత్తర తెలంగాణ నుంచి భారీగా భక్తులు వెళ్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తిరుపతి వెళ్ళ వారి ప్రయాణికుల సమస్
Read More












