Karimnagar

కన్నవాళ్లను గెంటేస్తున్నరు .. వృద్ధాప్యంలో అవస్థలు పడుతున్న తల్లిదండ్రులు

చివరి దశలో తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు, బిడ్డలు సాక లేమంటూ వదిలేస్తున్న వైనం  చట్టంపై అవగాహన లేక రోడ్డున పడుతున్న వృద్ధులు 

Read More

కరీంనగర్ లో తెలంగాణ ఉద్యమకారుల పాదయాత్ర

కరీంనగర్/సుల్తానాబాద్‌‌‌‌, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కరీంనగర్ సిటీలోని అమ

Read More

అధికారుల పని బాగుంటేనే జిల్లా అభివృద్ధి : మంత్రి పొంగులేటి శ్రీనివాస​ రెడ్డి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆఫీసర్ల పనితీరు బాగుంటేనే జిల్లా అభివృద్ధి చెందుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. చుంచుపల్ల

Read More

పత్తిపాక నిర్మాణానికి సర్కార్​ ఓకే .. డీపీఆర్‌‌‌‌‌‌‌‌ సిద్ధం చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు

ఇప్పటికే నిర్మాణ స్థల పరిశీలించిన జిల్లా ప్రజాప్రతినిధులు  10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌

Read More

ఇలాంటి భోజనం మీ పిల్లలకు పెడతారా : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

రాయికల్, వెలుగు: ‘ఉడకని అన్నం.. నీళ్లలాంటి పప్పు.. ఈ భోజనాన్ని పిల్లలు ఎలా తింటారు.. మీ పిల్లలకు ఇలాంటి ఆహారమే పెడతారా..?’ అని ఎమ్మెల్సీ జ

Read More

సబ్బితం గ్రామంలో రూ.50 లక్షలతో సీతారామాంజనేయ ఆలయ అభివృద్ధి : మంత్రి కొండా సురేఖ

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా సబ్బితం గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయాన్ని  రూ. 50 లక్షలతో అభివృద్ధి చేయనున్నట్లు దేవాదాయ, అటవీ శాఖ మ

Read More

రూ.100 కోట్లతో జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ : ఎమ్మెల్యే సంజయ్​కుమార్​

రాయికల్/జగిత్యాల రూరల్‌, వెలుగు: జగిత్యాలలో రూ.100కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ మంజూరైందని, త్వరలో పనులు ప్రారంభించ

Read More

మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేస్తాం : విప్​, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​

 కోరుట్ల/కోనరావుపేట/చందుర్తి, వెలుగు: ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్నామని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్

Read More

షవల్ లోంచి మంటలు.. సింగరేణి ఓసీపీ–5లో తప్పిన ప్రమాదం

గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్​పరిధిలోని ఆర్జీ–1 ఏరియా ఓపెన్​కాస్ట్​ 5 ప్రాజెక్ట్​లో మంగళవారం సాయంత్రం ‘సింధు’ షవల్​క

Read More

ఇందిరమ్మ ప్లాట్లలో డంపింగ్ యార్డ్ .. అక్కడే పందుల పెంపక కేంద్రం ఏర్పాటు

జమ్మికుంట ఆటోనగర్‌‌లో గత కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ప్లాట్లను లాక్కున్న బీఆర్ఎస్ ప్రభుత్వం  370 మంది లబ్ధిదారుల నోట్లో మట్టి 

Read More

సింగరేణిలో మైన్స్ బ్లాస్టింగ్​కు.. ఎలక్ట్రానిక్​ డిటొనేటర్లు

దేశంలోనే తొలిసారిగా ఓసీపీ --–-3లో వినియోగం  మస్ట్,గా వాడాలంటూ ఆదేశించిన కేంద్ర హోంశాఖ   వచ్చే జనవరి నుంచి పూర్తిస్థాయిలో అమలు&n

Read More