Madhya Pradesh
ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొని మా సర్కారును పడగొట్టారు : రాహుల్ గాంధీ
భోపాల్ : ఎమ్మెల్యేలను కొని మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ సర్కారును బీజేపీ పడగొట్టిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. 2020లో డబ్బుతో
Read Moreగోవులతో తొక్కించుకున్న భక్తులు : అక్కడ పూర్వం నుంచి ఇదే సంప్రదాయం
మనదేశంలో గోమాతలను దైవంగా భావిస్తుంటారు భారతీయులు. వాటికి పూజలు చేస్తారు కొందరు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కనుమ పండగ సందర్భంగా పశువులను
Read Moreఇక్కడ పేరుకే ఎలక్షన్స్.. ఎవరూ ప్రచారం చేయరు, హామీలివ్వరు
నవంబర్ 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులందరూ ప్రజల నుంచి ఓట్లు కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా చురుకుగా ప్రచార
Read Moreకనీసం వందేండ్ల దాకా కాంగ్రెస్కు పవర్ ఇవ్వొద్దు : మోదీ
కనీసం వందేండ్ల దాకా కాంగ్రెస్కు పవర్ ఇవ్వొద్దు దేశ అభివృద్ధిని రివర్స్ గేర్లో వెనక్కి తీసుకెళ్లడం
Read Moreప్రియాంక గాంధీకి పువ్వుల్లేని బొకే ఇచ్చి నవ్వించిండు..
ఇండోర్/ బలోద్: ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రియాంక గాంధీకి కాంగ్రెస్ లోకల్ లీడర్లు సంబురంగా వెల్కమ్ చెప్పారు. శాలువాలు కప్పి, గులాబీలు ఇచ
Read Moreఅయ్యయ్యో..! ప్రియాంకకు ప్లవర్ బోకే ఇచ్చారు.. పూలు మరిచారు
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీకి వింత అనుభవం ఎదురైంది. ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఇండోర్లో ఏర్పాటు చేసిన
Read Moreకాంగ్రెస్ ఊబిలో ఇండియా కూరుకుపోయింది : శివరాజ్ సింగ్ చౌహాన్
భోపాల్ : కాంగ్రెస్ ఊబిలో ఇండియా కూటమి కూరుకుపోయిందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు. పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ దీనిపై
Read Moreట్రైబల్స్ను కాంగ్రెస్ చీకట్లోనే ఉంచింది: మోదీ ఫైర్
గిరిజనుల సంక్షేమం కోసం ఆ పార్టీ పని చేయలే గిరిజనులకు మేము శిష్యులం, ఆరాధకులం సియోని (మధ్యప్రదేశ్): గిరిజను
Read Moreమా నిర్ణయం వల్లే.. తక్కువ ధరకు మొబైల్ ఫోన్లు: మోదీ
భోపాల్: గిరిజనుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రాష్ట్రంలో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు త
Read Moreఅధికారులకు ప్రభుత్వ టీచర్ లేఖ: పెళ్లి చేసి..రూ.35లక్షల కట్నం ఇప్పిస్తేనే విధులకు వస్తా
అతడో ప్రభుత్వ టీచర్.. ఎన్నికల సమీపిస్తున్న వేళ.. పోలింగ్ విధులకు శిక్షణ తీసుకునేందుకు రావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ట్రైనింగ్ కు ఆ టీచరు హాజరు కా
Read Moreమధ్యప్రదేశ్లో 39 మంది నేతలను సస్పెండ్ చేసిన కాంగ్రెస్
భోపాల్: మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ.. 39 మంది తమ పార్టీకి చెందిన నేతలపై బహిష్కరణ వేటు వేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికా
Read Moreనేను జైల్లో ఉంటానో లేదో తెలియదు.. ఆప్ను మాత్రం గెలిపించండి: అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగ్ర
Read Moreసింగ్ వర్సెస్ సింధియా .. మధ్యప్రదేశ్లో రాజ కుటుంబాల మధ్య రసవత్తర పోరు
రాజ కుటుంబాలకు కంచుకోటగా గుణ జిల్లా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. ఉప సంహరణకు రేపే డెడ్లైన్ భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా మ
Read More