Nalgonda district
చనిపోయిన పేషెంట్ కి ట్రీట్మెంట్ పేరుతో డబ్బులు వసూల్..
చిరంజీవి ఠాగూర్ సినిమాను తలపించేలా బాధితుల నుంచి డబ్బులు వసూల్ చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు. చనిపోయిన బాడిని ఆస్పత్రికి తీసుకెళ్తే.. ట్రీట్
Read Moreనల్గొండ జిల్లాను సుభిక్షంగా మారుస్తాం : కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
మూడేళ్లలో ఎస్ఎల్బీసీ, ఆరు నెలల్లో బ్రాహ్మణ వెల్లెంల పూర్తి రోడ్ల, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ, వెలు
Read Moreమున్సిపాలిటీలపై కాంగ్రెస్ అవిశ్వాసం!
బీఆర్ఎస్ చైర్మన్లను గద్దె దింపేందుకుస్కెచ్ నల్గొండ, నేరేడుచర్లలో వేగంగా మారుతున్న పాలిటిక్స్ &n
Read Moreఫ్రీ బస్ ఎఫెక్ట్.. రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల ఆందోళన
కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డైవర్లు ఆవేదన వ్యక్తం
Read Moreబస్సు, టిప్పర్ ఢీ : సహాయక చర్యల్లో మరో ప్రమాదం
నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తుమ్మ చెట్టుకు దగ్గరలో అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీ కొన్నాయి. దీంతో బస్సులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు స్వల్
Read Moreమాయమైన ఫర్నిచర్పై విచారణ చేపట్టిన అధికారులు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యేల కార్యాలయాల్లో ఫర్నిచర్ మాయమవడంపై ఇప్పటివరకు అనేక ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ఈ క్రమంలో నకిరేకల్ ఎ
Read Moreకనగల్ ఎస్ఐ అంతిరెడ్డిపై బదిలీ వేటు.. అవినీతి ఆరోపణలే అసలు కారణమా..?
నల్లగొండ జిల్లా కనగల్ ఎస్ఐ అంతిరెడ్డిపై బదిలీ వేటు పడింది. పోలీసు ఉన్నతాధికారులు అంతిరెడ్డిని ట్రాన్స్ ఫర్ చేశారు. ఇసుక అక్రమ రవాణాలో ఎస్ఐ అంతిరెడ్డి
Read Moreపెండింగ్ ప్రాజెక్టులు పరుగులు పెట్టేనా..?
ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డిపైనే ఆశలు ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను పట్టించుకోని
Read Moreనల్గొండ పోలీస్ స్టేషన్లో గిరిజనుడు మృతి
నల్గొండ జిల్లా చింతపల్లిలో ఘటన భూ వివాదం కేసులో విచారణకు తీసుకొచ్చిన పోలీసులు ఎ
Read Moreకోమటిరెడ్డి నేతృత్వంలో నల్గొండ జిల్లా అభివృద్ధి
నల్గొండ అర్బన్, వెలుగు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేతృత్వంలో జిల్లా అభివృద్ధి చెందుతుందని పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, జడ్పీటీ
Read Moreచతికిలపడ్డ బీజేపీ..ఆ పార్టీ ఓట్లు బీఆర్ఎస్, కాంగ్రెస్కు డైవర్ట్
గత ఎన్నికల్లో నల్గొండ లో 20 వేలు, మునుగోడు లో 87 వేల ఓట్లు ఈ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థుల
Read Moreట్రావెల్ బస్సు దగ్ధం.. ఒకరు సజీవ దహనం
నల్గొండ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మర్రిగూడ దగ్గర ఏసీ డెమో బస్సు నుంచి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు. పలువురు ప్రయాణికులకు
Read Moreసాగర్ రగడ : డ్యాంపై.. 13వ గేటు దగ్గరే చర్చలు ప్రారంభం
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రధాన డ్యాంకు హైదరాబాద్ నుంచి ఈఎన్ సీ అధికారులు చేరుకున్నారు. వీరిలో హరి రామ్, సీఈలు హమీద్ ఖాన్, రమేష్ బాబు,ధర్మ నాయక్
Read More