NALGONDA
ఓటమి భయంతోనే 86 మందిని మునుగోడుకు పంపిండ్రు : ఈటల
మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి తప్పదనే భయంతోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన 86 మంది టీమ్ ను టీఆర్ఎస్ రంగంలోకి దింపిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల ర
Read Moreధరణి పోర్టల్ దేశంలోనే పెద్ద స్కాం : రాజగోపాల్ రెడ్డి
సీఎం కేసీఆర్ కుటుంబం 18 లక్షల ఎకరాలను ఆక్రమించుకోవడానికే ధరణి పోర్టల్ ను తీసుకొచ్చారని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించార
Read Moreకేటీఆర్ ఢిల్లీకి కోవర్టు కాకుంటే జైల్లో ఊచలు లెక్కబెట్టు: కోమటిరెడ్డి
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సారథి.. ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ తనను కోవర్ట్
Read Moreమునుగోడు బై పోల్.. ఇవాళ 6 నామినేషన్లు దాఖలు
నల్గొండ జిల్లా : మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి ఇవాళ ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు, యుగ తులసి పార్టీ తర
Read Moreమునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థిని నిలదీసిన భూనిర్వాసితుడు
చండూరు సీపీఎం,సీపీఐ సభలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భూ నిర్వాసితుడు నిలదీశాడు. కూసుకుంట్ల ప్రసంగం ముగియగానే రాంరెడ్డి పల్లికి చెంద
Read Moreరాజగోపాల్ రెడ్డి తన స్వార్ధం కోసమే రాజీనామా చేసిండు - సబిత
మునుగోడు అభివృద్ధి బాధ్యత తనదని.. టీఆర్ఎస్ను గెలిపించే బాధ్యత ప్రజలదని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మునుగోడు మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర
Read More105 సీట్లున్న మాకు ఒక్క సీటుతో పోయేదేం లేదు: కేటీఆర్
హైదరాబాద్: 105 అసెంబ్లీ సీట్లున్న టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కోల్పోయినంత మాత్రాన పోయేదేమీ లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం
Read Moreకేసీఆర్ రూ.10వేలు ఇచ్చి ఓట్లు కొందామని చూస్తుండు :వివేక్ వెంకటస్వామి
నల్గొండ : సీఎం కేసీఆర్ ఓట్ల కోసమే బీసీలకు సరికొత్త సంక్షేమ పథకాలు అమలుచేస్తానని హామీలిస్తున్నాడని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వి
Read Moreఓటు కోసం భారీగా అప్లికేషన్లు.. హై కోర్టును ఆశ్రయించిన బీజేపీ..
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో భారీగా కొత్త ఓటరు దరఖాస్తులు రావడంపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. అతి తక్కువ సమయంలో 25వేల మంది ఓటు కోసం అప్లై చేసుకోవడ
Read Moreగూడాపూర్ వద్ద వివేక్ వెంకటస్వామి కారు తనిఖీ చేసిన పోలీసులు
నల్లగొండ : మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఉప ఎన్నిక స్టీరింగ్ కమి
Read Moreదిమ్మలు కూల్చినా... కార్యాలయాలు తగులబెట్టినా మా గెలుపును ఆపలేరు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే తమ పార్టీ కార్యాలయంపై దాడులు చేశారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Read Moreమునుగోడులో కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పుపెట్టిన దుండగులు
నల్గొండ : మునుగోడు నియోజకవర్గం చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆఫీసులోని కండువాలు, పోస్టర్లు
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని సోమవారం పంచాయతీరాజ్&
Read More













