V6 News

NALGONDA

సీఎం కేసీఆర్ ఆదేశాలను పాటిస్తాం

మునుగోడులో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ అన్నారు. ఉదయం క్య

Read More

ప్రగతి భవన్లో అసంతృప్తి నేతలతో భేటీ

మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటనకు ముందు ప్రగతి భవన్ లో  పార్టీ నేతలతో కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. టికెట్ ఆశిస్తున్న ఆశావహులందరితో సమావే

Read More

మునుగోడులో మొదలైన నామినేషన్ల పర్వం

డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు సభలు, సమావేశాలు వీడియో చిత్రీకరణ నల్గొండ జిల్లా: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగ

Read More

మునుగోడులో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

నల్లగొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం కూడా మొదలైన నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నియోజకవర్గంతోపాటు... మునుగోడు నియోజకవర్గంల

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

‘బీజేపీకి ఆదరణ పెరుగుతోంది’ నేరేడుచర్ల, వెలుగు : బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, ప్రధాని మోడీ పాలనకు ఆకర్షితులయ్యే చాలా మంది పార్ట

Read More

సూర్యాపేట జిల్లాలో అనేక గ్రామాలకు అందని తాగునీరు

సూర్యాపేట, వెలుగు :  మిషన్‌‌‌‌‌‌‌‌ భగీరథతో ప్రతి రోజు, ప్రతి ఇంటికీ నీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పగా

Read More

కేసీఆర్ నెంబర్ వన్ అవినీతిపరుడు

నల్గొండ: సీఎం కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. బీజేప

Read More

మునుగోడును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం

నల్గొండ జిల్లా: మునుగోడు స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎన్నికల కమిషన్  బైపోల్ షెడ్యూల్ ను ప్రకటించడంతో ర

Read More

కుర్చీలు, రాళ్లతో దాడి చేసుకున్న కార్యకర్తలు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.దసరా వేడుకల్లో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు కొట్టుకున్నారు. రామాలయం దగ

Read More

మునుగోడు ఉపఎన్నిక బరిలో గద్దర్

ప్రజాగాయకుడు గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ మునుగోడు అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు. రేపటి నుంచి మునుగోడులో ఇంటింటికెళ్లి ప్రచారం చేస

Read More

మునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్ అవుట్

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత టీఆర్ఎస్ అవుట్ కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఓటుకు 30 వేలిచ్చి గెలవాలని కేసీఆర్ కుట్ర చేస

Read More

కేసీఆర్ తెలంగాణ గాంధీ కాదు..తెలంగాణ ద్రోహి

కేసీఆర్ తెలంగాణ గాంధీ కాదని..తెలంగాణ ద్రోహీ అని ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ తో దేశ ప్రజలను తాగుబోతులను చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. మునుగో

Read More

మునుగోడు ఉపఎన్నిక బరిలో ప్రజాశాంతి పార్టీ

మునుగోడు ఉపఎన్నికలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని.. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని కేఏ పాల్ తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించి.. ప్రజాశాంత

Read More