NALGONDA
సీఎం కేసీఆర్ ఆదేశాలను పాటిస్తాం
మునుగోడులో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ అన్నారు. ఉదయం క్య
Read Moreప్రగతి భవన్లో అసంతృప్తి నేతలతో భేటీ
మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటనకు ముందు ప్రగతి భవన్ లో పార్టీ నేతలతో కేటీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. టికెట్ ఆశిస్తున్న ఆశావహులందరితో సమావే
Read Moreమునుగోడులో మొదలైన నామినేషన్ల పర్వం
డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు సభలు, సమావేశాలు వీడియో చిత్రీకరణ నల్గొండ జిల్లా: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగ
Read Moreమునుగోడులో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు
నల్లగొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం కూడా మొదలైన నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. నియోజకవర్గంతోపాటు... మునుగోడు నియోజకవర్గంల
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
‘బీజేపీకి ఆదరణ పెరుగుతోంది’ నేరేడుచర్ల, వెలుగు : బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, ప్రధాని మోడీ పాలనకు ఆకర్షితులయ్యే చాలా మంది పార్ట
Read Moreసూర్యాపేట జిల్లాలో అనేక గ్రామాలకు అందని తాగునీరు
సూర్యాపేట, వెలుగు : మిషన్ భగీరథతో ప్రతి రోజు, ప్రతి ఇంటికీ నీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పగా
Read Moreకేసీఆర్ నెంబర్ వన్ అవినీతిపరుడు
నల్గొండ: సీఎం కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. బీజేప
Read Moreమునుగోడును నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నం
నల్గొండ జిల్లా: మునుగోడు స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎన్నికల కమిషన్ బైపోల్ షెడ్యూల్ ను ప్రకటించడంతో ర
Read Moreకుర్చీలు, రాళ్లతో దాడి చేసుకున్న కార్యకర్తలు
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు.దసరా వేడుకల్లో రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు కొట్టుకున్నారు. రామాలయం దగ
Read Moreమునుగోడు ఉపఎన్నిక బరిలో గద్దర్
ప్రజాగాయకుడు గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ మునుగోడు అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు. రేపటి నుంచి మునుగోడులో ఇంటింటికెళ్లి ప్రచారం చేస
Read Moreమునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్ అవుట్
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత టీఆర్ఎస్ అవుట్ కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఓటుకు 30 వేలిచ్చి గెలవాలని కేసీఆర్ కుట్ర చేస
Read Moreకేసీఆర్ తెలంగాణ గాంధీ కాదు..తెలంగాణ ద్రోహి
కేసీఆర్ తెలంగాణ గాంధీ కాదని..తెలంగాణ ద్రోహీ అని ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ తో దేశ ప్రజలను తాగుబోతులను చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. మునుగో
Read Moreమునుగోడు ఉపఎన్నిక బరిలో ప్రజాశాంతి పార్టీ
మునుగోడు ఉపఎన్నికలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని.. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని కేఏ పాల్ తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించి.. ప్రజాశాంత
Read More













