NALGONDA
మునుగోడు ఉపఎన్నిక బరిలో గద్దర్
ప్రజాగాయకుడు గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆ పార్టీ మునుగోడు అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు. రేపటి నుంచి మునుగోడులో ఇంటింటికెళ్లి ప్రచారం చేస
Read Moreమునుగోడు ఉప ఎన్నికతో టీఆర్ఎస్ అవుట్
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత టీఆర్ఎస్ అవుట్ కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఓటుకు 30 వేలిచ్చి గెలవాలని కేసీఆర్ కుట్ర చేస
Read Moreకేసీఆర్ తెలంగాణ గాంధీ కాదు..తెలంగాణ ద్రోహి
కేసీఆర్ తెలంగాణ గాంధీ కాదని..తెలంగాణ ద్రోహీ అని ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్ తో దేశ ప్రజలను తాగుబోతులను చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. మునుగో
Read Moreమునుగోడు ఉపఎన్నిక బరిలో ప్రజాశాంతి పార్టీ
మునుగోడు ఉపఎన్నికలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని.. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని కేఏ పాల్ తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించి.. ప్రజాశాంత
Read Moreఫ్రీ అండ్ ఫెయిర్గా మునుగోడు ఉపఎన్నికను నిర్వహించాలె
బీజేపీ నేతలపై అక్రమకేసులు పెడుతున్నారని.. బీజేపీలో చేరిన వారిని కూడా భయపెడుతున్నారని బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. కేంద్రం దుబ్బాక, హుజూ
Read Moreకేటీఆర్ కుటుంబం, 4కోట్ల ప్రజల మధ్య జరుగుతున్న ఎన్నిక
మునుగోడు ఉప ఎన్నిక కేటీఆర్ కుటుంబానికి 4 కోట్ల మంది ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధమని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. క
Read Moreఓటమి భయంతోనే 80 మంది ఎమ్మెల్యేలను పంపుతుండు
సీఎం కేసీఆర్ కు మునుగోడు ఉప ఎన్నిక భయం పట్టుకుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు
Read Moreగొర్రెల పంపిణీకి రూ. 93.76 కోట్లు
గొర్రెల పంపిణీ పథకాన్ని నగదు బదిలీకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2వేల యూనిట్లు, నల్గొండ జిల్లాలో 5వ
Read Moreజీతాలియ్యడు గానీ.. జాతీయ రాజకీయాల్లోకి పోతడంట
కేటీఆర్ కు సీఎం పదవి కట్టబెట్టేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికపైన
Read Moreచౌటుప్పల్లో భూ నిర్వాసితుల ధర్నా
రింగురోడ్డులో భూములు కోల్పోతున్న నిర్వాసితులను కాపాడాలి ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ (రూట్ మ్యాప్) మార్చాలి 300 ఇండ్లు కోల్పోకుండా అలైన్ మెంట్ మార్చాల
Read Moreనవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక
ఢిల్లీ : మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు విడుదల చేసింది. అక్టోబర్ 7న నోటిఫికేషన్ వెలువడనుండగా.. నవంబర్ 3న ఉప ఎన్నిక
Read Moreస్థానిక కూలీలపై బిహార్ కూలీల రాళ్ల దాడి
పలు వాహనాలు ధ్వంసం, చెదరగొట్టిన పోలీసులు నల్గొండ అర్బన్, వెలుగు : కూలి విషయంలో బిహార్, స్థానిక కూలీల మధ్య నడుస్తున్న వివాదం నల్గొం
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. వరుసగా సెలవులు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చ
Read More












