Telangana

తెలంగాణలో జోగిని వ్యవస్థ లేని జిల్లా ఏంటో తెలుసా?

తెలంగాణలో అత్యంత ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న సాంఘిక దురాచారాల్లో జోగిని వ్యవస్థ ప్రధానమైంది. ఆడపిల్లలను దేవుడి పేరుతో వదిలేసే ఒక ఆటవిక సంప్రదాయమే

Read More

గ్లోబల్​ సిటీగా హైదరాబాద్..ట్రిలియన్ ఎకానమీ వైపు అడుగులు

ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు బీఎఫ్ఎస్ఐ  రంగంలో 10 వేల మంది విద్యార్థులకు లబ్ధి  హైదరాబాద్: హైదరాబాద్ మాస్ట

Read More

23న తిరుపతిలో మాలల సింహగర్జన: ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి

తిరుపతిలో 2025, మార్చి 23న జరగనున్న రాయలసీమ మాలల సింహగర్జన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సభకు కాంగ్రెస్ నేత, చెన్నూర

Read More

ఈ తేదీల్లో జాగ్రత్త.. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో ఊదురుగాలుల బీభత్సం తప్పదా..

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణం కంటే  అదనంగా 4నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పది దాటితే బయటికి వెళ్లాలంటే జనం భయపడిపోతున

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టండి : రాజీవ్ గాంధీ హనుమంతు

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  ఎడపల్లి, &

Read More

కేటీఆర్​ పై కేసు నమోదు

చేవెళ్ల, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో  కేసు నమోదు అయ్యింది. సీఎం రేవంత్​ రెడ్డి ఫొటోలను బీఆర్ఎస

Read More

ఎస్సీ కులాల్లో సమానత్వం కోసమే వర్గీకరణ: మంత్రి దామోదర

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఎస్సీ వర్గీకరణ చేసినం తీర్పు వచ్చిన ఆరునెలల్లోనే బిల్లును ఆమోదించినం  సీఎం రేవంత్​రెడ్డి చిత్తశుద్ధితో పనిచే

Read More

హైదరగూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: హైదరగూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (MS 3) వెనక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం (మార్చి 18) రాత్రి ఒక్కసారిగా మంటలు ఎగిసపడ్డాయి. భయాం

Read More

ఆధారాలు ఉంటే ACB దగ్గరికెళ్లండి.. ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలకు హైడ్రా కమిషనర్​రంగనాథ్ క్లారిటీ

హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్​ఫోన్ చేసినా రెస్పాండ్ కారని.. ముందు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత హైడ్రా సెటిల్మెంట్లు చేస్తోందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అని

Read More

ఇంట్రెస్ట్‎కు రూ.5 లక్షలు తీసుకున్న యువకుడు.. గ్యాంగ్‎తో కలిసి కిడ్నాప్​చేసిన ఫైనాన్సర్​

హైదరాబాద్: కుత్బుల్లాపూర్‎లోని పేట్​బహీరాబాద్​పీఎస్​పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అప్పు తిరిగి ఇవ్వలేదని యువకుడిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఈ

Read More

మూసీ పునరుజ్జీవం చేసి తీరుతం: మంత్రి శ్రీధర్​బాబు

హైదరాబాద్: మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్​బాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు

Read More

ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో ఏపీ టాప్.. తెలంగాణ స్థానం ఎంతంటే..?

ఎమ్మెల్యేలపై అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న రాష్ట్రాల జాబితాలో ఏపీ టాప్ ప్లేస్‎లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‎లో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా.

Read More

యాదగిరి గుట్ట బోర్డు ఏర్పాటు.. తిరుమల తరహాలోనే సభ్యులు

హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల బోర్డు తరహాలో యాదగిరి గుట్టకు బోర్డు

Read More