Telangana

ఇయ్యల (డిసెంబర్ 26న) కర్నాటకలో సీడబ్ల్యూసీ మీటింగ్

అటెండ్ కానున్న సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మీటింగ్ గురువారం కర్నాటకలోని బెల్గాంలో జరగనుంది. మధ

Read More

ములుగు జిల్లాలో భారీ వర్షం..కల్లాల్లో తడిసిన ధాన్యం

ములుగు, వెలుగు : ములుగులో బుధవారం ఉదయం నుంచి కురిసిన భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసుకున్న వరిధాన్యం తడిసింది. పలువురు రైతులు ధాన్యం బస్తాలపై పరదాలు కప

Read More

ఆపరేషన్ ఫార్ములా -ఈ .. కేటీఆర్ మెడకు బిగుస్తున్నఉచ్చు

 దానకిశోర్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన ఏసీబీ  ప్రైవేట్ ప్లేస్ లో 7 గంటల పాటు విచారణ కీలక డాక్యుమెంటు స్వాధీనం చేసుకున్న ఆఫీసర్లు &n

Read More

సినిమా ఇండస్ట్రీ ఏపీకి వెళ్తే తెలంగాణకు నష్టం : బండి సంజయ్

అసెంబ్లీ సమావేశాల్లో అల్లు అర్జున్ ఇష్యూ చర్చించాల్సిన అవసరం లేదన్నారు బండి సంజయ్. దీని వెనక మతలబేంటో సీఎం రేవంత్  బయటపెట్టాలని డిమాండ్ చేశారు. స

Read More

అసెంబ్లీలో అల్లు అర్జున్ టాపిక్ గంట సేపు అవసరమా..? పట్నం నరేందర్

హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, హీరో అల్లు అర్జున్ కేసుపై బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 202

Read More

BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ టాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2024, డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కా

Read More

ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో CM రేవంత్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్: మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. బుధవారం (డిసెంబర్ 25) ఉదయం హైదరాబాద్ నుండి హెలికాప్టర్‎లో మెదక్ బయలుదేరిన రేవంత్

Read More

సంధ్య థియేటర్ ఘటనపై పోస్టులు పెడుతున్నారా..? అయితే మీకే ఈ హెచ్చరిక

హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్ర రాజకీయాలతో పాటు సినీ ఇండస్ట్రీలో తీవ

Read More

తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల వర్షం

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంల

Read More

సైబరాబాద్‎లో సైబర్ క్రైమ్స్ డబుల్.. 122% పెరిగిన నేరాలు

పోయినేడాదితో పోలిస్తే  11,914 కేసుల్లో రూ.793 కోట్లు లూటీ ఇందులో వెయ్యి డిజిటల్ అరెస్టు మోసాలు కమిషన​రేట్ పరిధిలో 64% పెరిగిన ఓవరాల్ క్ర

Read More

బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు పసుపు బోర్డు ఏర్పాటు పట్టించుకోరా?

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట అన్వేష్​​రెడ్డి ఆర్మూర్, వెలుగు:  పసుపు బోర్డు ఏర్పాటును ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌,

Read More

సన్నాలకు 939 కోట్ల బోనస్.. అటు రైతుకు, ఇటు సర్కారుకు మేలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానాకాలంలో సన్నరకాలు వేసిన రైతాంగానికి సాగు సంబురంగా మారింది. సర్కారు సన్న రకాల సాగును ప్రోత్సహించడంతో పాటు బోనస్ చెల్లి

Read More

చైనా ఆక్రమణలపై మాట్లాడే ధైర్యం లేదా..? బీజేపీ సర్కారుకు CM రేవంత్ ప్రశ్న

కేంద్రంలోని బీజేపీ సర్కారుకు సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్న 2 వేల కిలోమీటర్ల భూ భాగాన్ని ఆక్రమించుకున్నా స్పందించరా? భారత బలగాలు మణిపూర్​లో శాంతిని

Read More