
Viral news
మియాపూర్ గోకుల్ ప్లాట్స్లో ఇలా జరిగిందేంటి..?
మియాపూర్, వెలుగు: మియాపూర్ గోకుల్ ప్లాట్స్లో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లోని ఫర్నిచర్, ఇతర గృహోపకరణ వస్తువులు, విలువైన డాక్యుమెంట్లు కాలిబూ
Read Moreఅనంతగిరి అర్బన్ పార్కుకు శంకుస్థాపన
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు ‘అనంతగిరి అర్బన్ పార్క్’ను డెవలప్ చేస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్
Read More‘నీలోఫర్’లో నెల రోజుల బాబు కిడ్నాప్
మెహిదీపట్నం, వెలుగు: సిటీలోని నీలోఫర్ ఆసుపత్రిలో నెల రోజుల బాబు కిడ్నాప్కు గురయ్యాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన హసీనా బేగం, గఫర్ దంపతులకు
Read Moreచికెన్ బిర్యానీలో బొద్దింక.. అల్వాల్ యతి హౌస్ హోటల్లో ఘటన
అల్వాల్, వెలుగు: అల్వాల్ యతి హౌస్ హోటల్లోని చికెన్ బిర్యానీలో బొద్దింక వచ్చింది. హరీశ్వ్యక్తి శనివారం మధ్యాహ్నం బిర్యానీ తినేందుకు యతి హౌస్కు వెళ్
Read Moreరెయిన్వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ల పనులను స్పీడప్ చేయాలి: మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ ఆదేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో చేపట్టిన రెయిన్వాటర్ హోల్డింగ్ స్ట్రక్చర్ల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మున్సిపల్ప్రిన్సిపల్సెక్రెటరీ దానక
Read More‘సైన్స్ ఫెయిర్’లో ఆవిష్కరణలకు రూపం
బాగ్లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన ‘సైన్స్ ఫెయిర్’ రెండో రోజైన శనివారం సందడిగా సాగింది. ఇక్కడి స్
Read Moreకంటి ఆపరేషన్ కోసం వెళ్తే.. ప్రాణమే పోయింది..
సికింద్రాబాద్, వెలుగు: హబ్సిగూడలోని ఓ ఐ హాస్పిటల్ డాక్టర్లు కంటి ఆపరేషన్ పేరుతో ఐదేండ్ల పాప మృతికి కారణమయ్యారు. ఆపరేషన్కు ముందు మోతాదుకు మించి అనస్థ
Read Moreఎమ్మెల్సీ ఎన్నికపై గాంధీ భవన్లో మీటింగ్
హైదరాబాద్, వెలుగు: త్వరలో జరగనున్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికపై సోమవారం గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఆ నియోజక వర
Read Moreవిజయోత్సవాల్లో పాల్గొనండి.. ఎమ్మెల్యేలకు మంత్రి సీతక్క లేఖలు
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 26న జరిగే ప్రజా పాలన-ప్రజా విజయోత్సవాల్లో భాగస్వాములు కావాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి గ్రామీణ ప్రాంత ఎ
Read Moreబీజేపీ జిమ్మిక్కులను ప్రజలు తిప్పికొట్టారు: భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: ఇండియా కూటమిపై నమ్మకంతోనే జార్ఖండ్ ప్రజలు పట్టం కట్టారని ఏఐసీసీ అబ్జర్వర్, ఆ రాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ భట్టి విక్రమార్క అ
Read Moreపాక్లో తెగల మధ్య ఘర్షణలు.. 37 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్లో రెండు తెగల మధ్య ఘర్షణ తలెత్తి 37 మంది మృతి చెందారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. వాయువ్య పాకిస్తాన్లోని
Read Moreకాంగ్రెస్ సర్కార్పై త్వరలో బీజేపీ యుద్ధం: బండి సంజయ్
కరీంనగర్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ త్వరలోనే యుద్ధం ప్రకటించబోతున్నదని, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటు రాబోతున్నదని కేంద్ర హో
Read Moreరాజకీయ లబ్ధి కోసమే కేటీఆర్ అబద్ధాలు: ఎంపీ మల్లు రవి కామెంట్
హైదరాబాద్, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలాంటి సం
Read More