ఇందిరా గాంధీ సేవలను గుర్తుచేసుకున్న కాంగ్రెస్ నేతలు

ఇందిరా గాంధీ సేవలను గుర్తుచేసుకున్న కాంగ్రెస్ నేతలు

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ట్యాంక్ బండ్‎పై ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‎ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, గీతారెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశానికి ఇందిర చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.