పొలంలో  జెండా వందనం చేసి దేశభక్తిని చాటారు

పొలంలో  జెండా వందనం చేసి దేశభక్తిని చాటారు

నర్సింహులపేట, వెలుగు: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలకేంద్రానికి మంద సత్యం అనే రైతు తన పొలంలో జాతీయ జెండా ఎగరేసి, దేశభక్తిని చాటుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము ఏండ్ల తరబడి వ్యవసాయం చేసుకుంటూ, ఎవరి మీద ఆధారపడకుండా జీవిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు.