వెలుగు ఎక్స్క్లుసివ్
రేషన్ షాపుల్లో ఎంక్వైరీ .. అక్రమాలు జరగకుండా ఖమ్మం కలెక్టర్ నిర్ణయం
కార్డుల విభజనతో పాటు బినామీ వ్యవహారాలపై ఫోకస్ రెండు వారాల్లోనే ప్రక్రియ పూర్తి చేసేలా ప్లాన్ జిల్లాలోని 748 రేషన్ షాపుల్లో తనిఖీ
Read More72 గ్రామాలతో కలిపి సుడా మాస్టర్ ప్లాన్ .. హద్దులు నిర్ధారిస్తూ నోటిఫికేషన్ విడుదల
622 చ.కి.మీ మేర విస్తీర్ణంలో అభివృద్ధికి ప్రణాళికలు 20 గ్రామాల శివార్లు, స్టేట్, నేషనల్ హైవేలను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డు 90 రోజుల్
Read Moreపవర్కు లొంగి కేసుల పాలు .. కస్టమ్ మిల్లింగ్ వడ్లు మాయం చేసి దుబాయ్ చెక్కేసిన మాజీ ఎమ్మెల్యే షకీల్
సహకరించిన అదనపు కలెక్టర్, డీఎస్వో, డీటీపై కేసులు కోటగిరి మార్కెట్ గోదాంలో సీజ్ చేసిన 9 వేల బస్తాలు ఎవరివి..? నిజామాబాద్, వెలుగు : గవర
Read Moreయాదాద్రి జిల్లాలో సీఎంఆర్ అప్పగించని మిల్లర్లకు .. యాసంగి ధాన్యం కట్
1,000 టన్నులకు పైగా పెండింగ్ పెట్టిన 10 మిల్లులు మొత్తం 40 మిల్లుల్లో కలిపి 35 వేల టన్నులు.. చెక్కులిచ్చిన నలుగురు మిల్లర్లు యాదాద్రి, వె
Read Moreభళా.. వరంగల్ చపాటా.. జిల్లా చపాటా మిర్చికి ఇంటర్నేషనల్ జీఐ ట్యాగ్
రాష్ట్రం నుంచి మొదటి ఉద్యానవన ఉత్పత్తిగా గుర్తింపు దుగ్గొండి మండలం తిమ్మంపేట్ చిల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీకి దక్కిన ఘనత కొం
Read Moreహైవే పనులు స్లో .. అస్తవ్యస్తంగా 65వ జాతీయ రహదారి విస్తరణ పనులు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు చౌరస్తాల వద్ద మొదలుపెట్టని ప్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జిల పనులు సంగారెడ్డి, వెలుగు: ముంబై 65వ నే
Read Moreఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండకు రెండున్నరేళ్లలో సాగునీరు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటాం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మరో 110 మీటర్ల తవ్వకం పూర్తయితే మృతుల ఆచూకీ తెలిసే అవకాశం అమ్రాబాద్,
Read Moreరక్తం దొరకట్లే .. మంచిర్యాల రెడ్క్రాస్ బ్లడ్బ్యాంక్లో కొరత
తలసేమియా, సికిల్సెల్ బాధితుల అవస్థలు నెలకు వెయ్యి యూనిట్లకు పైగా అవసరం అందుబాటులో ఉన్నవి 195 మాత్రమే నెగెటివ్ గ్రూపుల బ్లడ్ కోసం తీవ
Read Moreబియ్యం కయ్యం!.. క్రెడిట్ వేటలో కమలం పార్టీ..మోదీ ఫొటో పెట్టాలని కిరికిరి
కేంద్రమే సన్నబియ్యం ఇస్తోందంటూ పలు చోట్ల ఫ్లెక్సీలు, సోషల్ మీడియాలో ప్రచారం రూ. 40 కేంద్రమే ఇస్తోందన్న బండి సంజయ్ రూ. 10 మాత్రమే రాష్ట్రం
Read Moreసన్నబియ్యం పంపిణీతో.. పేదలకు ప్రతిరోజు పండుగ
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది, రంజాన్ శుభ సందర్భంగా రాష్ట్రంలోని రేషన్ షాపులలో సన్నబియ్యం అందించే ప్రక్రియను ప్రారంభించింది. ప్రభుత్వం ఇప్పు
Read Moreపరిపాలనలో.. ప్రజల భాష ఎక్కడ ?
‘నా మాతృభాష తెలుగు’ అని తెలంగాణ శాసనసభలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ , స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి డా. అనసూయ సీతక్క చ
Read Moreజడ్జి ఇంట్లో నోట్ల కట్టలు.. తప్పెవరిది ?
మార్చి 14న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలోని ఓ గదిలో మంటలు చెలరేగాయి. ఆ సంఘటన జరిగిన సమయంలో న్యాయమూర్తి వర్మ ఢిల్లీలో లేరు
Read Moreసన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం .. వీడియో కాల్ ద్వారా సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిన చెన్నూర్ ఎమ్మెల్యే
తెలంగాణలో తప్ప ఎక్కడా ఇవ్వడం లేదు: వివేక్ బీఆర్ఎస్ పాలనలో దొడ్డు బియ్యం దందా సాగింది అందరికీ రైతు భరోసా వర్తింపజేస్తామని వెల్లడి కోల్ బెల్
Read More












