వరంగల్
కేయూ బ్రాండ్ ఇమేజ్ పెంచుదాం : వీసీ కే.ప్రతాప్ రెడ్డి
హసన్పర్తి, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ బ్రాండ్ ఇమేజ్ పెంచుదామని వీసీ కే.ప్రతాప్ రెడ్డి అన్నారు. మంగళవారం యూనివర్సిటీ సెనెట్ హాల్ లో రిజిస్ట్
Read Moreమార్చి నాటికి ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రావీణ్య
ఎల్కతుర్తి, వెలుగు: ఎల్కతుర్తి జంక్షన్ సుందరీకరణ పనులు మార్చికల్లా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. ఎల్కతుర్తిలోని జం
Read Moreఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు పార్టీలు సహకరించాలి : మహబూబాబాద్, జనగామ కలెక్టర్లు
మహబూబాబాద్/ జనగామ అర్బన్, వెలుగు: ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లకు అన్ని పార్టీలు సహకరించాలని మహబూబాబాద్, జనగామ కలెక్టర్లు కోరారు. మంగళవారం మహబూబాబాద్ కలెక
Read Moreఅదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లిన లారీ
వరంగల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.ఉర్సు గట్టు వద్ద లారీ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకెళ్ళింది. డ్రైవర్ నిర్లక్షం వల్లే వల్ల ప్రమాదం జ
Read Moreమినీ మేడారం జాతరకు 200 బస్సులు రెడీ..గ్రేటర్ వరంగల్ 3 డిపోల నుంచి ఆర్టీసీ సేవలు
ఈనెల 9 నుంచి16 వరకు స్పెషల్ బస్సులు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి ఫ్రీ టిక్కెట్ ఇతర బస్సుల్లో పెద్దలకు, పిల్ల
Read Moreకలెక్టర్ సస్పెండ్ చేశారని .. ఇన్చార్జి సీడీపీవో ఆత్మహత్యాయత్నం
అంగన్వాడీ టీచర్ల ఫిర్యాదుతో విచారణ జరిపి చర్యలు ములుగు జిల్లా వెంకటాపురం సీహెచ్ సీలో చికిత్స వెంకటాపురం, వెలుగు: కలెక్టర్ సస్పెండ్ చేయడంత
Read Moreకాజీపేట బస్టాండ్కు ఏప్రిల్లో ముహూర్తం..!
నెరవేరనున్న ఏండ్లనాటి కల గతంలో ఎన్నికల హామీగా బస్టాండ్ కాజీపేట రైల్వే జంక్షన్ భూములు కేటాయించాలన్న కాంగ్రెస్ లీడర్లు స్పందించిన సౌ
Read Moreతొర్రూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా ఎమ్మెల్యే బర్త్డే
తొర్రూరు/ రాయపర్తి, వెలుగు: పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బర్త్డే సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం వ
Read Moreప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి : కలెక్టర్ ప్రావీణ్య
హనుమకొండ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ప్రజావాణిలో అందజేసిన అర్జీలపై వెంటనే స్పందించాలని కలెక్టర్ ప్రావీణ్య ఆఫీసర
Read Moreఆర్టీసీ బస్సులో గుండెపోటుతో మహిళ మృతి.. ములుగు జిల్లా నార్లాపూర్ లో ఘటన
తాడ్వాయి, వెలుగు: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. తాడ్వాయి మండ
Read Moreఅజంజాహి భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి: మావోయిస్ట్ పార్టీ
వరంగల్, వెలుగు: వరంగల్లోని అజంజాహి మిల్లు భూముల కబ్జాపై కొన్ని నెలలుగా వివాదం నడుస్తుండగా.. తాజాగా మావోయిస్ట్ పార్టీ పేరు
Read Moreఇక సోలార్ పంట.. సాగు చేయని భూముల్లో ప్లాంట్లు
ఒక్కో ప్లాంట్ కు 0.5 నుంచి 2 మెగావాట్ల వరకు అవకాశం జిల్లాకో వంద మెగావాట్లు కేటాయింపు టీజీ రెడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటుకు కసరత్తు చేస్తున్న ప్రభుత్
Read Moreవరంగల్లో వివాహా వేడుకకు హాజరైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని స్నేహితుడు రమేశ్, రజిత దంపతుల కూతురు దివ్య పెళ్లి వేడుకకు ఆదివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల
Read More












