వరంగల్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బైక్ పైకి దూసుకెళ్లిన ఇసుక లారీ.. ప్రజా సంఘాల ఆందోళన
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. కాటారం మండల కేంద్రంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి పైకి దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుం
Read Moreములుగు జిల్లాలో AR SI ఆత్మహత్య.. భార్య గవర్నమెంట్ ఉద్యోగి
ములుగు జిల్లా: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో విషాద ఘటన జరిగింది. నర్సయ్య అనే AR SI ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్
Read Moreమెడికల్ కాలేజీ పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్/ నెల్లికుదురు, వెలుగు: మెడికల్ కాలేజీ బిల్డింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ చెప్పారు. బుధవారం మహబూబాబాద్ లో మ
Read Moreహనుమకొండలో అడ్వకేట్ల ధర్నా .. ట్రాఫిక్ సీఐ పై కేసు పెట్టాలని డిమాండ్
హనుమకొండ సిటీ, వెలుగు: అడ్వకేట్పై దాడిచేసిన హనుమకొండ ట్రాఫిక్ సీఐ పై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం అడ్వకేట్లు ధర్నా చేశారు. వరంగల్, హనుమకొండ
Read Moreమహదేవపూర్ మండలంలో కాళేశ్వరం కుంభాభిషేకానికి రెడీ
మహదేవపూర్, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహించనున్న కుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గోపురాలపైకి వెళ్లేందుకు
Read Moreమానుకోట జిల్లాలో ట్రీట్ మెంట్ తీసుకుంటూ విద్యార్థి..
తొర్రూరు, వెలుగు : వైద్యం వికటించి విద్యార్థి మృతి చెందిన ఘట న మహబూబాబాద్ జిల్లాలో జరిగిం ది. బాధిత కుటుంబసభ్యులు తెలిపి న ప్రకారం.. తొర్ర
Read Moreఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలి
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్టేషన్
Read Moreమేడారంలో మినీ జాతర ప్రారంభం.. శుద్ది పండుగతో పెరిగిన భక్తుల రద్దీ
మేడారం, కన్నెపల్లి, బయ్యక్కపేటలో ప్రత్యేక పూజలు చేసిన పూజారులు మేడారంలో పెరిగిన భక్తుల రద్దీ తాడ్వాయి, వెలుగు : మేడారం మినీ జాతరలో భాగంగా బు
Read Moreవరంగల్ కమిషనరేట్ పరిధిలో నెలకు రూ.2 కోట్లు మాయం..!
జనాల ఖాతాలు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు ట్రెండింగ్ లో స్టాక్మార్కెట్, ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్స్ పెట్టుబడుల పేరున రూ.కోట్లు గల్లంతు గ్రాడ్య
Read Moreకుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి
పాలకుర్తి, వెలుగు: కుక్కల దాడిలో ఇరువై ఐదు గొర్రెలు మృతి చెందిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూర్ లో జరిగింది. గ్రామానికి చెందిన జోగు అశోక్ ఇం
Read Moreవిప్గా సత్యవతి రాథోడ్ ..కేసీఆర్కు కృతజ్ఞతలు
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్జిల్లా కురవి మండలం పెద్దతండాకు చెందిన గిరిజన మహిళ అయిన తనను శాసనమండలి బీఆర్ఎస్ విప్ గా ఎంపిక చేసినందుకు మాజీ మంత్రి, ఎమ
Read Moreక్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
కాశీబుగ్గ/ జనగామ అర్బన్, వెలుగు : క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు వక్తలు అన్నారు. వ్యాధి మొదటి దశలోనే జాగ్రత్తలు తీసుకుంట
Read Moreడ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది.. ప్రాణం పోయింది.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
సీరోల్: మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. జిల్లాలోని సీరోల్ మండల కేంద్రంలో ఉన్న ఏకలవ్య గురుకులంలో సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో
Read More












