స్టూడెట్స్ ను తీసుకొచ్చే బాధ్యత టీచర్లదే

స్టూడెట్స్ ను తీసుకొచ్చే బాధ్యత టీచర్లదే

 స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాలేజీలు రీ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నందున స్టూడెంట్లను చేర్పించే బాధ్యతలను టీచర్లే తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గిరిజన గురుకులాలు, ఆశ్రమ స్కూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉన్నతాధికారులతో మంత్రి బుధవారం రివ్యూ చేశారు. గిరిదర్శిని కార్యక్రమంలో భాగంగా గిరిజన తండాలు, గూడేల్లో ఉండే గిరిజనుల ఇంటికీ వెళ్లి విద్యార్థుల నమోదు చేపట్టాలని మంత్రి సూచించారు. విద్యా సంస్థల్లో డ్రింకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాటర్, ఎలక్ట్రిసిటీ, వాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర సౌలతులు కల్పించి, అవసరమైన రిపేర్లు చేయాలన్నారు.