ముంబై చెంబూరు భరత్ నగర్ లో ఘోరం జరిగింది. భారీ వర్షాలకు ఇళ్లపై కొండ చరియలు విరిగిపడి 14 మంది చనిపోయారు.ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన NDRF అధికారులు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు . కు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు అధికారులు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
#UPDATE | The death toll rises to 14 in Chembur wall collapse incident, says Rajawadi Hospital in Mumbai pic.twitter.com/JUII9p6u00
— ANI (@ANI) July 18, 2021