కొండ చరియలు విరిగిపడి 14 మంది మృతి

కొండ చరియలు విరిగిపడి 14 మంది మృతి

ముంబై చెంబూరు భరత్ నగర్ లో ఘోరం జరిగింది. భారీ వర్షాలకు ఇళ్లపై కొండ చరియలు విరిగిపడి 14 మంది చనిపోయారు.ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన NDRF అధికారులు  శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు . కు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు అధికారులు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.