హ్యూస్టన్ : కరోనాకు ట్రీట్ మెంట్ లో ప్లాస్మా థెరపీ విధానానికి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. హ్యూస్టన్ లో కరోనా బారిన పడిన ముగ్గురు ఇండియన్స్ కు ప్లాస్మా ట్రీట్ మెంట్ ఇవ్వటంతో వారిలో కోలుకుంటున్న సంకేతాలు కనిపించాయి. బేలార్ సెయింట్ ల్యూక్ సెంటర్ లో వీరికి కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ పద్దతి లో వైద్యం అందిస్తున్నారు. ఈ మధ్యే కరోనా తీవ్రత పెరగటంతో రోహన్ బవడేర్, లవంగ వెలుస్వామి, సుష్మసింగ్ లు సెంట్ లూక్స్ హాస్పిటల్ లో చేరారు. పరిస్థితి విషమించటంతో డాక్టర్లు ప్లాస్మా డోనర్ల ద్వారా ట్రాన్స్ ఫ్యూజన్ లో ట్రీట్ మెంట్ షురు చేశారు. దీంతో వీరు క్రమంగా కోలుకుంటున్నారని డాక్టర్లు చెప్పారు. కరోనా కు మందులేకపోవటంతో ప్రస్తుతం ప్లాస్మా థెరపీ తోనే ఎక్కువ ట్రీట్ మెంట్ చేస్తున్నారు. ఈ విధానంలో కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ రక్తం నుంచి ప్లాస్మా సేకరిస్తారు. అందులోని యాంటీ బాడీలను కరోనా పేషెంట్లకు ఎక్కిస్తారు. యాంటీ బాడీలో రక్తం లోకి వెళ్లి కరోనా వైరస్ తో ఫైట్ చేస్తాయి. ఐతే ప్లాస్మా థెరపీ లో బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యే డోనర్స్ అవసరం ఉంటుంది.
ప్లాస్మా థెరపీ తో కోలుకుంటున్న సంకేతాలు
- విదేశం
- April 13, 2020
లేటెస్ట్
- Ben Wells: అరుదైన గుండె జబ్బు.. 23 ఏళ్లకే క్రికెట్కు గుడ్ బై
- CSK vs PBKS: చెన్నై జోరుకు బ్రేక్.. సొంతగడ్డపైనే మట్టికరిపించిన పంజాబ్
- బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ అరెస్ట్
- అది హాస్పిటలా..! లేక పబ్బా; బాధ్యత మరిచిన సిబ్బంది
- Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. ఐకానిక్ స్టేడియంలో మ్యాచ్లు!
- గ్రేట్: అవయవ దాత తల్లికి అంత్యక్రియలు చేసిన వ్యక్తి
- అలర్ట్: గ్రూప్ 1 ఎగ్జామ్పై TSPSC కీలక ప్రకటన
- CMSS లో పోస్టులు భర్తీ.. నెలకు రూ. లక్ష జీతం
- ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొస్త : గడ్డం వంశీకృష్ణ
- చంద్రుడిపై అనకున్నదానికంటే ఎక్కువ నీటి ఆనవాళ్లు
Most Read News
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- T20 World Cup 2024: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం.. సెలెక్టర్లను ఏకిపారేసిన రాయుడు
- వాట్సాప్లో కొత్త రూల్స్: ఇలా చేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్ బ్లాక్..!
- కెప్టెన్గా మిచెల్ మార్ష్.. టీ20 వరల్డ్ కప్కు ఆస్ట్రేలియా టీమ్ ఇదే
- కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్
- T20 World Cup 2024: అలుపెరగని శ్రామికుడు.. ప్రపంచ కప్ జట్టులో చోటుపై శాంసన్ ఎమోషనల్ పోస్ట్
- IPL 2024: టీమిండియాకు కలిసి రానున్న ముంబై, బెంగళూరు ఓటములు
- SRH vs RR: 30వేల టికెట్స్ 5 నిమిషాల్లో సోల్డ్ ఔట్.. జోరుగా బ్లాక్ దందా.. ఫ్యాన్స్ ఫైర్
- Varuthini ekadashi 2024: మే 4 వరూథిని ఏకాదశి.. ఆరోజు ఏం చేయాలంటే..