రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందిన ఘటన చత్తీస్ఘడ్లో జరిగింది. ఓ కుటుంబానికి చెందిన 8 మంది ప్రయాణిస్తున్నకారు లోయలో పడింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లోయలో పడినట్లు సమాచారం. ఈ ఘటన కొండగాన్ జిల్లాలోని మొహబత్తా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ప్రమాద వార్త తెలియగానే స్పందించిన జిల్లా కలెక్టర్ శిఖర్ రాజ్పుత్.. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. శుక్రవారం చనిపోయిన వారి మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ నిర్వహించి వారి బంధువులకు అప్పగిస్తామని ఆయన తెలిపారు. చనిపోయిన వారి కుటుంబానికి తక్షణ సాయం కింద 25,000 వేల రూపాయలను కలెక్టర్ ప్రకటించారు. ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులతో పాటు ఓ చిన్నారి కూడా మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. మరణించిన వారి మృత దేహాలను అతి కష్టం మీద లోయలోనుంచి బయటకు తీశామని ఎస్పీ తెలిపారు.
రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
- దేశం
- November 22, 2019
లేటెస్ట్
- ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు..
- ఆఫ్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు.. 50 మంది మృతి, 200 ఇండ్లు నేలమట్టం
- Virat Kohli: ధోనీతో ఇదే నా చివరి మ్యాచ్.. మాహీ రిటైర్మెంట్పై కోహ్లీ హింట్
- కిలో వెండి లక్ష రూపాయలా..! : ఇప్పుడు ధర ఎంతో తెలుసా..
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- కొత్త మిస్అమెరికా ఎవరంటే..
- స్వాతి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్
- RGV And Revanth reddy: ఫైర్ క్రాకర్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ సీఎంపై వర్మ ఇంట్రెస్టింగ్ ట్వీట్
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- Sunil Turbo: మెగాస్టార్కు విలన్గా సునీల్..ఆటో బిల్లా క్యారెక్టర్తో మలయాళ ఎంట్రీ..
Most Read News
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- IPL 2024: పాచి పట్టిన భోజనం.. స్టేడియంలోనే కూలబడిన ప్రేక్షుకుడు!