
హైదరాబాద్
గాజులరామారంలో భారీ అగ్నిప్రమాదం..
హైదరాబాద్ గాజుల రామారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ప్లై వుడ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో గోదాం పూర్తిగా తగలబడిపోయింది. దట్
Read Moreఈ కొత్త ఏఐ మోడల్ తో.. కొవిడ్ వేరియంట్స్ ను.. ముందుగానే కనిపెట్టేయొచ్చట
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ జనరేషన్ లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ దూసుకుపోతోంది. దీనికి మీడియా, వైద్యం, ఐటీ వంటి ముఖ్య రంగాలు ప్రభావితమవుతుండగ
Read Moreఅమ్మాయిల పేరుతో ఫేక్ అకౌంట్లు.. న్యూడ్ ఫోటోలు కావాలని వేధింపులు
అమ్మాయిల న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ యువకుడిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్ కు చెందిన
Read Moreశ్రవణ్, సత్యనారాయణ నామినేటెడ్ ఎమ్మెల్సీల పిటీషన్ను.. వాయిదా వేసిన హైకోర్టు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేసిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమన
Read Moreసంక్రాంతి స్పెషల్: ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు ఎందుకు వేస్తారో తెలుసా
హిందువులు ప్రతి రోజు నిద్రలేవగానే ఇంటి ముందు శుభ్రంగా ఊడ్చి ముగ్గు పెడతారు. ఇక పండుగల సమయంలో అయితే పెద్ద పెద్ద రంగవల్లులు వేసి అందంగా కనిపిస్తాయి. సంక
Read Moreఢిల్లీలో UPSC ఛైర్మన్ తో సీఎం రేవంత్ భేటీ
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. యూపీఎస్ సీ ఛైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. రేవంత్ తో పాటు మంత్రి ఉత్తమ్ కుమ
Read Moreకేసీఆర్కు బినామీ నేను కాదు కాంగ్రెస్ నేతలే : కిషన్ రెడ్డి
ఆయన ఫ్యామిలీ మెంబర్లతో ఆ పార్టీ నేతలకు వ్యాపార సంబంధాలున్నయి కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ కోరమంటే.. వ్యక్తిగత ఆరోపణలా రేవంత్ ఆదాయం.. నా ఆదాయంపై ఎ
Read Moreమా భూములు కబ్జా చేసిండ్రు..ఎమ్మెల్యే ముందే రైతుల ఆందోళన
మెదక్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ప్రజా పాలన సమావేశం రసాభసగా మారింది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి ముందు రైతలు ఆందోళనకు దిగారు. తమ భూములు
Read Moreనిర్మానుష్యంగా డీఎల్ఎఫ్ స్ట్రీట్ .. సమయపాలనపై ఆంక్షలతో వ్యాపారంపై గట్టి దెబ్బ
హైదరాబాదులోని నైట్ లైఫ్కి పేరుగాంచిన గచ్చిబౌలిలోని ప్రముఖ డిఎల్ఎఫ్ స్ట్రీట్ ఇప్పుడు అర్ధరాత్రి 12 గంటల తర్వాత నిర్మానుష్యంగా కనిపిస్
Read Moreసోమాలియా సముద్రపు దొంగలు : హైజాక్ అయిన షిప్ లో 15 మంది భారతీయులు..
సముద్రంలో ఓడల హైజాక్స్ పెరిగాయి.. సముద్రపు దొంగలు ఇటీవల కాలంలో తెగబడి మరీ నౌకలను ఆధీనంలోకి తీసుకుంటున్నారు. కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. వరసగా
Read Moreమల్లారెడ్డి మా భూములు కబ్జా చేసిండు.. ప్రజా భవన్ ముందు బాధితుల ఆందోళన..
జ్యోతిరావు పూలే ప్రజా భవన్ ముందు మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళన చేశారు. మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లిలో సర్వేనెంబర్ 648/650లోని తమ భూములను
Read Moreవికారాబాద్ అభివృద్ధికి కృషి : గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్, వెలుగు : వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తానని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం
Read Moreఖాళీ అవుతున్న రాజ్యసభ సీట్లు తెలంగాణలో ఎన్నంటే..?
దేశ వ్యాప్తంగా తొమ్మిది మంది కేంద్ర మంత్రులతో సహా 68 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఈ ఏడాదితో పూర్తవనుంది. వీరిలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, విద
Read More