V6 News

హైదరాబాద్

నర్సాపూరా​ లేక వరంగలా: సోలార్ పైలట్ ప్రాజెక్టు ఎంపికపై ప్రభుత్వం కసరత్తు

యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ భూ పరిశీలన తొలి విడతలో 231 ఎకరాల్లో ప్లాంట్ల ఏర్పాటు 9 జిల్లాల్లో 719 ఎకరాల ఆలయ భూముల గుర్తింపు హైదరాబాద్, వె

Read More

డిసెంబర్ 1 నుంచి 9 వరకు.. రోజుకో డెవలప్​మెంట్​ ప్రోగ్రాం

ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాల యాక్షన్​ ప్లాన్​ సిద్ధం గ్రామాల్లో సీఎం కప్​ పేరుతో ఆటల పోటీలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు భూమిపూజ య

Read More

మూడు జిల్లాల్లోనే 34 లక్షల ఫ్యామిలీలు

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్​లోనే ఎక్కువ  రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల్లో 30 శాతానికి పైగా ఇక్కడే..  ఉద్యోగాలు, ఉపాధి కోసం భారీగా వ

Read More

ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్​రెడ్డి

ప్రజాపాలన విజయోత్సవాలకు కాంగ్రెస్​ పెద్దలను పిలిచే చాన్స్​ కేబినెట్ విస్తరణపైనా చర్చించే అవకాశం హైదరాబాద్​, వెలుగు : సీఎం రేవంత్​రెడ్డి సోమవ

Read More

ప్రీ లాంచ్, బై బ్యాక్ పేరుతో రియల్ మోసాలు

బయటపడుతున్న వందల కోట్ల స్కామ్​లు నిండా మునుగుతున్న సామాన్యులు.. విదేశాలకు ఉడాయిస్తున్న వ్యాపారులు నమ్మించేందుకు సెలబ్రిటీలతో భారీ ఎత్తున ప్రచార

Read More

IPL 2025 Mega Action: వేలంలో SRH తొలి రోజు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీరే

సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు విజయవంతంగా ముగిసింది. ఆక్షన్ ప్రారంభం నుండి చివరి వరకు ఆసక్తికరంగా సాగింది. తమకు కావ

Read More

మా ఇల్లు బఫర్ జోన్లో లేదు.. అదంతా తప్పుడు ప్రచారం : రంగనాథ్

తన ఇల్లు బఫర్ జోన్ లో ఉందంటూ వస్తున్న ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్క్  దిగువన ఉన్న తన &nb

Read More

నిలోఫర్ పసికందు కిడ్నాప్ కేసును 6 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

హైదరాబాద్ : నిలోఫర్ దవాఖానాలో చిన్నారి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ఆరు గం టల్లోనే చిన్నారి ఆచూకీ కనుగొన్నారు.

Read More

హైదరాబాద్ లో భారీ స్టాక్ ట్రేడింగ్ మోసం.. రూ. 8 కోట్లు టోకరా పెట్టిన కేటుగాళ్లు

హైదరాబాద్ లో స్టాక్ ట్రేడింగ్ మోసం బయటపడింది. 8 కోట్ల 14లక్షల రూపాయల స్టాక్ ట్రేడింగ్ మోసాలకు పాల్పడ్డారు నిందితులు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫారంగా  

Read More

మంత్రి ఉత్తమ్ ను కలిసిన మల్లన్నసాగర్, కొండపోచమ్మ బాధితులు

పరిహారం కోసం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ బాధితులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. సిద్ధిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్

Read More

దేశంలో స్వార్థం ఎక్కువై పోయింది: RSS చీఫ్ మోహన్ భగవత్

దేశంలో స్వార్థం ఎక్కువైపోయిందని...ఇక ధర్మం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు RSS చీఫ్ మోహన్ భగవత్. ధర్మం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. వనవాసి, నగవాస

Read More

అబద్ధాలు చెప్పడంలో సీఎం రేవంత్‎కు PHD ఇవ్వాలి: హరీష్ రావు

కరీంనగర్: ఆరు గ్యారంటీల మోసాన్ని గ్రహించి మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‎ను ఓడించారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు, సీఎ

Read More

తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 29న దీక్ష దివాస్ : కేటీఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ కంబంధ హస్తాల నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన అవసరముందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రేవంత్ రె

Read More