హైదరాబాద్

అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యం :  ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ఉప్పల్, వెలుగు: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ ఉప్పల్ సెగ్మెంట్ అభ్యర్థి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. ఎన్నికలకు సమయం దగ

Read More

బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​తో ప్రజలు విసిగిపోయారు : ప్రవీణ్ కుమార్

కాగజ్ నగర్, వెలుగు : ఓట్ల కోసం ప్రజలకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్  పార్టీలు మోసపూరిత వాగ్దానాలు ఇస్తున్నాయని, ఆ అబద్ధపు హామీలను నమ్మవద్దని బీఎస్

Read More

ఓట్లు గాయబ్ ..  ఓటరు కార్డులు ఉన్నా..లిస్టులో పేర్లు ఉండట్లే !

హైదరాబాద్, వెలుగు :   అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ టైమ్​ దగ్గర పడుతున్నా.. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓటరు స్లిప్‌లు అంద

Read More

పోలింగ్కు ముందా.. తర్వతా.. రైతుబంధు డబ్బులు ఎప్పుడు పడుతయ్ ?

రైతుబంధు పంపిణీకి ఎలక్షన్ కమిషన్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 24వ తేదీ నుంచే రైతుల ఖాతాల్లో రబీ పెట్టుబడి సాయం జమ చేసుకోవచ్చని చెప్పింది. డీబ

Read More

ముషీరాబాద్​లో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం: అనిల్ కుమార్ యాదవ్

ముషీరాబాద్, వెలుగు: అన్ని వర్గాలకు న్యాయం, అందరికీ సమాన అవకాశాలు కాంగ్రెస్​తోనే సాధ్యమని ఇండియన్ యూత్ కాంగ్రెస్ మాజీ జనరల్ సెక్రటరీ అనిల్ కుమార్ యాదవ్

Read More

నవంబర్ 25న తెలంగాణకు సీతారాం ఏచూరి

సీపీఎం అభ్యర్థుల తరఫున ప్రచారం హైదరాబాద్, వెలుగు: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ బృందా కారత్ శనివారం రాష్ట్రాన

Read More

ఏకే గోయల్ ఇంట్లో సోదాలు

మాజీ ఐఏఎస్ నివాసంలో రూ. కోట్ల డంప్ దొరికినట్లుగా ప్రచారం కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన.. పోలీసుల లాఠీచార్జీ గోయల్​కు మద్దతుగా బీఆర్ఎస్ కార్యకర్తల

Read More

గెలిపిస్తే.. శేరిలింగంపల్లిని మరింత అభివృద్ధి చేస్త: అరికెపూడి గాంధీ

చందానగర్,వెలుగు: శేరిలింగంపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని.. మరోసారి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి అరికెపూడి గాం

Read More

ఇండ్లు కడ్దామంటే భూమి దొరకలె : కవిత 

కేసీఆర్​వి మానవీయ పథకాలు..  నిజామాబాద్, వెలుగు: పేద కుటుంబాలకు సరిపడా డబుల్​ బెడ్​రూమ్ ఇండ్లు కట్టలేకపోయామని, అది తమ తప్పేనని ఎమ్మెల్సీ క

Read More

బడంగ్​పేటలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏమైంది?: అందెల శ్రీరాములు

ఎల్​బీనగర్,వెలుగు: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవెరలేదని.. అభివృద్ధి పనుల్లో శిలాఫలకాల ప్రారంభోత్సవాలకే మంత్రి సబితమ్మ పరిమితం చేశారని మహేశ్

Read More

కాంగ్రెస్​తోనే ప్రజా ప్రభుత్వం ..  కేసీఆర్​ది కుటుంబ, అవినీతి పాలన: జైరామ్ రమేశ్

తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబ పాలన కావాలా? కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కావాలా? తేల్చుకోవాలని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, కేంద్ర మాజీ మంత్రి జైరామ్ రమేశ్ అన్న

Read More

ఒక్కనాడైనా ప్రజల్లోకి వచ్చినవా? .. కేసీఆర్​కు కిషన్ రెడ్డి లేఖ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 9 ఏండ్ల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ నియంతలా వ్యవహరిస్తున్న  బీఆర్ఎస్​కు, సీఎం కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ప్ర

Read More

హామీలు తప్ప.. అభివృద్ధి లేదు: రాజ్ నాథ్ సింగ్

మెహిదీపట్నం, వెలుగు: పదేండ్లుగా సీఎం కేసీఆర్ ప్రజలకు హామీలు ఇచ్చుడు తప్ప.. అభివృద్ధి చేసిందేమీ లేదని కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం హ

Read More