హైదరాబాద్
మలేషియాకు మంత్రి తుమ్మల
ఆయిల్ పామ్ సాగు విధానంపై అధ్యయనం 3 రోజులపాటు అక్కడే ఖమ్మం: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేషియా పర్య టనకు వెళ్లారు. ఆయిల్పామ్ సాగ
Read Moreమోదీ బాటలో నడుస్త..: మాజీ మంత్రి కేటీఆర్
బండి సంజయ్ నోటీసులిస్తే ఎదుర్కొంట: మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్: తనకు నోటీసులు పంపిస్తానన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత
Read Moreనీకు నోటీసులు పంపుతా.. కాచుకో కేటీఆర్: బండి సంజయ్
రాజకీయంగా ఎదుర్కోలేక నోటీసులా? నన్ను అవమానిస్తూ మాట్లాడితేనే బదులిచ్చిన నువ్వు సుద్దపూస అనుకుంటున్నవా? మాటకు మాట... నోటీసుకు నోటీసుతోనే జవాబి
Read Moreకొండా సురేఖ వ్యాఖ్యలతో నా పరువు, ప్రతిష్టలు దెబ్బతిన్నాయి : కేటీఆర్
కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసులో కేటీఆర్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసింది నాంపల్లి కోర్టు. 30 నిముషాల పాటు స్టేట్ మెంట
Read MoreSamsung Triple fold screen: ఫోల్డబుల్ టెక్నాలజీలో కొత్త శకం..శాంసంగ్ ట్రిపుల్ ఫోల్డ్ స్మార్ట్ఫోన్ లాంచ్!
ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ Galaxy Z Series సక్సెస్ తర్వాత శాంసంగ్ కంపెనీ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణల్లో దూసుకెళుతోంది. శాంసంగ్ కంపెనీ అదిరిపోయే ట్రిపుల
Read Moreమీ సొంత పార్టీ నేతలే.. మిమ్మల్నివేలెత్తి చూపుతున్నారు: కేటీఆర్
పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మీ సొంత పార్టీ నేత ఎమ్మెల్సీ జీ
Read Moreఐదు అంతస్థుల బిల్డింగ్ కూల్చకుండా సీజ్ చేశారు.. ఎందుకంటే?
పర్మిషన్ లేకుండా నిర్మించిన ఐదు అంస్థుల బిల్డింగ్ను జీహెచ్ఎసీ అధికారులు సీజ్ చేశారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ సాగర్ హోసింగ్ కాంప్లెక్స్, సిరి ప
Read Moreరికార్డ్ సృష్టించిన బంగారం ధర.. ఒకేసారి ఇంత పెరిగిందేంటయ్యా..!
బంగారం, వెండి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. బులియన్ మార్కెట్ హిస్టరీలోనే ఫస్ట్ టైం పది గ్రాముల బంగారం ధర రూ.80 వేల మార్క్ను దాటింది. ఇవాళ (అక్టోబర్ 23,
Read Moreరెవెన్యూ సిబ్బంది అక్రమ నిర్మాణం కూల్చడానికి వెళ్తే.. రాళ్లతో దాడి
ఎలాంటి పత్రాలు, అనుమతులు లేకుండా నిర్మించిన కాంపౌండ్ వాల్ను టీఎన్జీవోస్ కాలనీ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ ప
Read Moreకొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావా పిటిషన్పై నాంపల్లి స్పెషల్ కోర్టులో బుధవారం(అక్టోబర్ 23, 2024) వి
Read Moreభూదాన్ ల్యాండ్స్ అన్యాక్రాంతం.. సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ హస్తం!
జిల్లా బాస్ అయిన కలెక్టరే అవినీతికి పాల్పడితే ఏం చేయాలి.. గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్ 50 ఎకరాల భూదాన్ భూములను అన్
Read Moreజగన్ కుటుంబంలో ఆస్తులపై అంతర్యుద్ధం
వైఎస్ కుటుంబంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్పై ఆధిపత్యం కోసం వైసీపీ అధినేత జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ
Read Moreవైసీపీకి వాసిరెడ్డి పద్మ గుడ్ బై.. జగన్పై కడుపులో దాచుకుందంతా కక్కేశారుగా..!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గానూ 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ న
Read More












