హైదరాబాద్
TGSRTC: ఆర్టీసీకి కాసుల పంట.. 15 రోజుల్లో 307 కోట్ల ఆమ్దానీ
తెలంగాణ ఆర్టీసీలో కాసుల పంట పండింది. బతుకమ్మ , దసరా పండుగల సందర్భంగా కోట్ల ఆదాయం వచ్చింది. బతుకమ్మ దసరా సందర్భంగా పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్
Read Moreతెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఈటల ధ్యేయం: ఆది శ్రీనివాస్ ఫైర్
తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే ధ్యేయంగా ఎంపీ ఈటల రాజేందర్ చర్యలు ఉన్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. మొన్నటిదా
Read Moreహైదరాబాద్లో పలు చోట్ల వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. బంజారహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి,మియాపూ
Read Moreహైదరాబాద్లో సేఫెస్ట్, కన్వీనెంట్ ప్రయాణానికి ఏదీ బెటర్..Chat GPT ఏం చెబుతుందంటే..
హైదరాబాద్ మహానగరం ఎప్పుడూ బిజీబిజీగా రద్దీగా ఉండే సిటీల్లో ఒకటి.. ఇక్కడ రోజుకు లక్షల్లో ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. ప్రభుత్వ, ప్రైవ
Read Moreరైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళికి 804 ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. దీపావళి, ఛత్ పూజలను దృష్టిలో ఉంచుకుని 804 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే.
Read Moreకేరళకు సీఎం రేవంత్ రెడ్డి..
హైదరాబాద్: ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అక్టోబర్ 22న రాత్రి కేరళ బయల్దేరారు. అక్టోబర్ 23న వయనాడ్ లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ నామినేషన్
Read Moreరైల్వే ప్రయాణికులకు అలర్ట్: దానా తుపాన్ ఎఫెక్ట్తో 34 రైళ్లు రద్దు
హైదరాబాద్ రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. దానా తుపాన్ ఎఫెక్ట్తో ఆంధ్రా మీదుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో
Read Moreటాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్
హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు ప్రయత్న
Read Moreలంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ పెబ్బేరు కమిషనర్ ఆదిశేషు
హైదరాబాద్ లో మరో అవినీతి చేప ఏసీబీ అధికారుల వలకు చిక్కింది. లంచం తీసుకుంటూ వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఏసీబీ అధికారులకు చిక్కా రు. బాధిత
Read Moreరూ. 49 కోట్లతో అసెంబ్లీ రెనోవేషన్: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హెరిటేజ్ బిల్డింగ్ కు గతంలో మాదిరిగా మరమ్మతులు ఆగాఖాన్ ట్రస్ట్ కు పనుల అప్పగింత మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పాం పార్లమెంటులో
Read Moreఈ నెల 23 నుంచి కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టు
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ రేపటి నుంచి ఓపెన్ కోర్టు నిర్వహించనుంది. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లను, రిటైర్డు ఇంజనీర్లను, ఉన్నతాధికారులను ప్రశ్నించనుం
Read Moreఎన్ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు
మూడేండ్ల పాటు నిర్వహణ బాధ్యత పనితీరు బాగుంటే మరో రెండేళ్ల పెంపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు ఈ నెల 29తో ముగియనున్న ప్రస్తుత సం
Read Moreఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో రామ్ చరణ్..
హైదరాబాద్ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో హీరో రామ్ చరణ్ సందడి చేశారు. లేటెస్ట్ గా కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ కారు 
Read More












