ఆదిలాబాద్
ఎస్ఐపై జరిగిన దాడిని ఖండిస్తున్నాం
ఎస్పీకి ఫిర్యాదు చేసిన పోలీస్ అధికారుల సంఘం నిర్మల్, వెలుగు: విధి నిర్వహణలో ఉన్న బాసర ఎస్ఐపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని, దాడిచేసిన వ
Read Moreఆరోగ్య పాఠశాలలుగా తీర్చిదిద్దాలి : రాజర్షి షా
కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, వెలుగు: జిల్లాల్లోని అన్ని హైస్కూళ్లను ఆరోగ్య పాఠశాలలుగా మార్చే బాధ్యత అందరిపై ఉందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్ష
Read Moreతప్పుల్లేకుండా ఓటరు జాబితా రూపొందించాలి : కె.సురేంద్ర మోహన్
18 ఏండ్లు నిండిన వారంతా ఓటు నమోదు చేసుకోవాలి ఉమ్మడి జిల్లా ఓటరు జాబితా పరిశీలకుడు కె.సురేంద్ర మోహన్ మంచిర్యాల/ఆసిఫాబాద్, వెలుగు: ఓటరు లిస్టు
Read Moreపెద్దపల్లి గూడ్స్ ట్రైన్ ప్రమాదంపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరా
రాఘవపూర్ సమీపంలో మంగళవారం రాత్రి గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రైల్వే అధికారులను వివరాలు అడిగి తెలుసుకున
Read Moreకాళేశ్వరం బ్యాక్వాటర్ బాధితులకు పరిహారం.. సీఎం, ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు పాలాభిషేకం
చెన్నూరు నియోజకవర్గం సుందరశాల రైతుల హర్షం సీఎం, ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ఫొటోలకు పాలాభిషేకం కోల్బెల్ట్, వెలుగు: కాళేశ్వరం ప్ర
Read Moreపెద్దపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
రైళ్ల రాకపోకలకు అంతరాయం పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో రాఘవాపూర్– కన్నాల మధ్య మంగళవారం రాత్రి ఘజియాబాద్నుంచి వస్తున్న గూడ్స్
Read Moreకారిడార్ వైపు టైగర్
కవ్వాల్ జోన్ కోసం అన్వేషణ మహారాష్ట్ర కిన్వట్ అడవిలోని జానీగా అనుమానం ఇదే పులి గతంలో భైంసాలో సంచరించిందంటున్న సిబ్బంది మామడ అడవుల్లో ఎద్దును చ
Read Moreనెన్నెలలో కొండచిలువ కలకలం
బెల్లంపల్లి రూరల్, వెలుగు : నెన్నెల మండల కేంద్రంలోని గోలం లక్ష్మీ పేరటిలో గోడ పక్కన సోమవారం కొండ చిలువ ప్రత్యక్షమైంది. 10 అడుగుల కొండచిలువను చూసి స్థ
Read Moreకోతుల సమస్యలు పరిష్కరించకుంటే...కుటుంబ సర్వేను అడ్డుకుంటాం
జైపూర్(భీమారం)వెలుగు : కోతుల సమస్యలు పరిష్కరించకుంటే సమగ్ర కుటుంబ సర్వేను అడ్డుకుంటామని భీమారం మండల కేంద్రంలోని పలు కాలనీల ప్రజలు ఎంపీడీఓ
Read Moreవేధింపులకు గురైతే షీ టీమ్ను సంప్రదించాలి : కమిషనర్ ఎం.శ్రీనివాస్
మంచిర్యాల, వెలుగు: ఎవరైనా మహిళలపై వేధింపులకు పాల్పడితే వెంటనే షీ టీమ్ను సంప్రదించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. స్టేట్
Read Moreప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలగు : ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం కలెక్ట
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ సూసైడ్
వర్సిటీని ముట్టడించిన ఏబీవీపీ నాయకులు కర్రలతో దాడి చేసిన సెక్యూరిటీ సిబ్బంది, ఇద్దరికి గాయాలు భైంసా/బాసర, వెలుగు : బాసర ట్రిపుల్
Read Moreపత్తి రైతు ఆగ్రహం
సమాచారం ఇవ్వకుండా ఎలా బంద్ చేస్తారని రాస్తారోకో ఆదిలాబాద్,వెలుగు : పత్తికొనుగోళ్లు నిలిపివేయడంతో ఆదిలాబాద్ జిల్లాలో రైతులు త
Read More












