ఆంధ్రప్రదేశ్
అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి మంచు మనోజ్ హైడ్రామా
వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో ఉంటున్నాడు హీరో మంచు మనోజ్. తాజాగా తిరుపతి లో భాకరాపేట పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగటంతో హైడ్రామా నెలకొంది. తిరుపతి
Read Moreమహా కుంభమేళాలో నారా లోకేష్ కుటుంబం
ఎప్పుడూ రాజకీయాలు, ప్రజా సమస్యలతో బిజీ బిజీ జీవితాన్ని గడిపే ఏపీ మంత్రి నారా లోకేష్ మహా కుంభమేళాలో కనిపించారు. భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్&zwnj
Read Moreఏపీ ఎక్కువ నీటిని తీసుకెళ్తుంది..అడ్డుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే: సీఎం రేవంత్
శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్ణీత కోటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎ
Read Moreజూనియర్ విద్యార్థిపై సీనియర్ల దాడి.. సినిమా క్లయిమాక్స్ను తలపిస్తోన్న సీన్
ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదుల సంఖ్యలో సీనియర్ విద్యార్థులు.. జూనియర్ విద్యార్థిపై దాడికి దిగారు. అతన్ని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. పిడిగుద్దులు క
Read Moreటీటీడీ చైర్మన్కే షాకిచ్చిన కేటుగాడు.. విఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల పేరుతో మోసం
తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్ అందుతోంది. విఐపీ బ్రేక్ దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల పేరుతో ఘరానా మోసం వెలుగు చూసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఫొట
Read Moreతెలుగు వికీపీడియా పండగ 2025 విజయవంతం
ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో తిరుపతిలో నిర్వహించిన "తెలుగు వికీపీడియా పండగ 2025" ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 50 మంద
Read Moreశ్రీశైల మల్లన్నసేవలో తెలుగు సినీ నటుడు సాయి దుర్గతేజ్
తెలుగు హీరో సాయి దుర్గతేజ్ శ్రీశైల మల్లికార్జున స్వామిని మంగళవారం(ఫిబ్రవరి 17) దర్శించుకున్నారు. సాయి దుర్గతేజ్ దర్శనానికి వచ్చిన సందర్భంగా అర్చకులు,
Read Moreఏపీపై జీబీఎస్ వ్యాధి అటాక్.. గుంటూరులో మహిళ మృతి.. ఆ 16 మంది పరిస్థితి ఏంటో..?
అమరావతి: ఏపీలో జీబీఎస్ వ్యాధి దాడి మొదలైంది. ఆంధ్రాలో 17 మంది జీబీఎస్ లక్షణాలతో బాధపడుతుండగా తొలి GBS(గిలైన్ బారీ సిండ్రోమ్) మరణం ఆదివారం నమోదైంది. గు
Read Moreవంశీ ఫోన్ ఎక్కడ..? గంటల తరబడి మాజీ వైసీపీ నేత ఏపీ పోలీసుల సోదాలు
హైదరాబాద్: టీడీపీ కేంద్ర ఆఫీస్లో పని చేసిన సత్యవర్ధని కిడ్నాప్ కేసులో దర్యాప్తును పటమట పోలీసులు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ నేత వల్లభనే
Read Moreరుషికొండ బిల్డింగ్ కాంట్రాక్టర్కు బిల్లులు ఎలా చెల్లిస్తారు : ఆర్థిక మంత్రి సీరియస్
రుషికొండ ప్యాలెస్ నిర్మాణ కాంట్రాక్టర్ కు బిల్లుల చెల్లింపుల వ్యవహరంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్ అయ్యారు. కాంట్రాక్టర్ కు  
Read MoreTirumala Alert : నడక దారిలో పులి.. గుంపులు గుంపులుగా కొండెక్కుతున్న భక్తులు
తిరుమల భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. కలియుగదేవుడు.. ఏడుకొండలస్వామిని దర్శించుకునేందుకు చాలామంది భక్తులు అలిపిరి మార్గం నుంచి నడుచకుంటూ.
Read Moreఏపీ తుళ్లూరులో మరో 8 నెలల్లో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తాం: బాలకృష్ణ
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరించనున్నామని ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అన్నారు. తుళ్లూరులో మరో 8 నెలల్లో
Read Moreరఘురామరాజు క్వాష్ పిటిషన్పై విచారణ వాయిదా
న్యూఢిల్లీ, వెలుగు: కానిస్టేబుల్ పై దాడి కేసులో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు మూడు వారాల
Read More












