ఆంధ్రప్రదేశ్
ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్..
ఏపీలో ఘోర ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఆగి ఉన్న కంటైనర్ను కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న
Read Moreరేపు (జూలై8న) ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ఇదే
హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం (జూలై 8) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో విజయవాడలో జరగనున్న వైఎస్సార
Read Moreఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటి..
జలవనరులు, రైల్వేలైన్ల గురించి చర్చ ఐదు గ్రామాల విలీనం ఆవశ్యకత గురించి వివరణ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబును ...తెలంగాణ మంత్రి
Read Moreసిమెంట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి , 16 మందికి తీవ్రగాయాలు
అమరావతి: ఎన్టీఆర్ జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీ పేలుడు సంభవించింది. ఆదివారం (జూలై7,2024) అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ ప్రమాదం
Read Moreవైఎస్సార్ 75 వ జయంతి సందర్భంగా.... కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మెసేజ్....
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 75 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మెసేజ్ పంపించారు.రాజశేఖరరెడ్డి గారి
Read Moreవిభజన కంటే జగన్ వల్లే ఏపీకి తీరని నష్టం...సీఎం చంద్రబాబు
ఏపీకి నాలుగవసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలిసారి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. శనివారం ( జూలై 6, 2024 ) నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భే
Read Moreటీడీపీ ఎంపీ మాగుంటపై కేజ్రీవాల్ భార్య సంచలన వ్యాఖ్యలు..
టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై డిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ మాగుంట ఇచ్చిన తప్పుడు స్టేట్మెంట్
Read Moreరేవంత్, చంద్రబాబు భేటిలో చర్చించిన అంశాలు ఇవే..
డ్రగ్స్ నిర్మూలనకు ఇరు రాష్ట్రాలు సమన్వయంతో.. పనిచేయాలని నిర్ణయం: తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి తెలుగుజాతి హర్షించే రోజు: ఏపీమంత్రి అనగాని సత్యప్రస
Read Moreముగిసిన రేవంత్, చంద్రబాబు భేటి.. సమస్యల పరిష్కారానికి రెండు కమిటీలు వేయాలని నిర్ణయం
ప్రజాభవన్ లో తెలంగాణ, ఆంధ్రా సీఎం ల భేటీ ముగిసింది. విభజన సమస్యలు పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలని సీఎంలు రేవంత్, చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు
Read Moreబిగ్ బ్రేకింగ్ : 8 మంది రైల్వే అధికారులను అరెస్ట్ చేసిన సీబీఐ
గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయం వివిధ విభాగాల్లో సీబీఐ సోదాలు చేసింది. రైల్వే డీఆర్ఎం వినీత్సింగ్ నివాసంలో తనిఖీలు పూ
Read Moreఎర్రచందనంపై పవన్ కల్యాణ్ కు వంగా గీత సవాల్ ఇదే...
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ అటవీశాఖ, పంచాయితీరాజ్ శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ శాఖలకు సంబంధించిన
Read Moreకొడాలి నానిపై మరో కేసు..
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నేతలపై కేసుల పరంపర కొనసాగుతోంది. మాజీ మంత్రి కొడాలి నానిపై మరో కేసు నమోదైంది.గుడివాడ టూ ట
Read Moreకుల గణన కాదు.. స్కిల్ గణన చేయండి : బీజేపీకి సీఎం చంద్రబాబు డిమాండ్
దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతోపాటు కుల గణన చేయాలని దేశంలోని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తుండగా.. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అందుకు
Read More












