ఆంధ్రప్రదేశ్
తిరుపతి లడ్డు కాంట్రవర్సీలో.. అమూల్ డైరీ రియాక్ట్
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో కల్తీ చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తు్న్నాయి. గతకొన్ని రోజులుగా ఈ విషయం హాట్ టాపిక్ గా
Read Moreఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ట్విస్ట్... కేసు క్లోజ్
టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై లైంగిక వేధింపుల వ్యవహారం ఇటీవల ఏపీలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. తనపై న
Read Moreతిరుమల లడ్డూ వివాదం..రంగంలోకి కేంద్రం
నివేదిక ఇవ్వాలని ఏపీ సర్కార్కు ఆదేశం మంత్రులతో చంద్రబాబు సమీక్ష.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి &nbs
Read Moreతిరుమల లడ్డూ వివాదంలోకి ప్రకాష్ రాజ్: పవన్ కల్యాణ్కు సూటిగా ప్రశ్నలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం దేశంలో తీవ్ర దుమారం రేపుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జర
Read Moreఅంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
అమరావతి: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి లడ్డు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు తయారీకి ఉపయోగిం
Read Moreలడ్డూ నెయ్యిలో కల్తీ వాస్తవమే:టీటీడీ ఈవో శ్యామలారావు
టీటీడీ లడ్డూ కల్తీ వివాదంపై స్పందించిన ఈవో శ్యామలరావు మీడియా ముందుకు వచ్చారు. లడ్డూలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగింది వాస్తవమే అన్నారు. ల్యాబ్ పరీక
Read Moreచంద్రబాబు పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే లడ్డూ వివాదం.. షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుమల లడ్డూ ప్రసాదం చుట్టూ తిరుగుతున్నాయి. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన
Read Moreతిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు జగన్... సీబీఐ విచారణకు డిమాండ్..
ఏపీలో తిరుమల లడ్డూ వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం నెయ్యికి జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చ
Read Moreతిరుమల లడ్డూ వివాదంపై పవన్ కళ్యాణ్ ట్వీట్.. కఠిన చర్యలు తప్పవంటూ వార్నింగ్..
ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును వాడారని సీఎం చంద్రబా
Read Moreజనసేనలో చేరికపై కేతిరెడ్డి రియాక్షన్ ఇదే..
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు షాకుల మీద షాకులిస్తూ పార్టీలోని కీలక నేతలంతా ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్
Read Moreతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి 24గంటలు..
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి సర్వదర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లలో భక్తు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామి వారి సర్వదర్శనానికి 24
Read Moreఏపీలో పలు కీలక దేవస్థానాల ఈవోల బదిలీ...
ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు కీలక దేవస్థానాల ఈవోలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస
Read Moreతిరుమల నెయ్యిలో వనస్పతి అవశేషాలు మాత్రమే ఉన్నాయి : టీటీడీ ఈవో వివరణ
ఏపీలో తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేగుతోంది. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులు జంతు నూనె వాడారంటూ సీఎం చంద్రబాబు చేసి
Read More












