
ఆంధ్రప్రదేశ్
కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్..
కాకినాడ ఎంపీ సీటు జనసేనదేనన్నారు పవన్ కళ్యాణ్. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు. తన కోసం పిఠాపురం సీటును త్యాగం చే
Read MoreWeather update: ఏపీకి 3 రోజులు భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు జారీ చేసింది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్ర
Read Moreమార్చి 20నుంచి తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు
తిరుమలలో రేపటి ( మార్చి 20) నుంచి ఈ నెల 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పుష్కరిణిల
Read Moreప్రధాని మోదీపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు
ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నాయకులు. 2024 మార్చి 17 ఆదివారం ఎన్డీఎ ఆధ్వర్యంలో చిలకలూ
Read MoreHealthy Food : నూనె లేకుండా పుల్ల మజ్జిగతో కాకరకాయ ఫ్రై తయారీ..
నూనె పోసి వండటమే కాదు, కూరగాయ ముక్కలను కుక్కర్లో ఉడికించి నీటిని పిండినా పోషకాలు పోతాయి. నూనె లేకుండా, కుక్కర్లో ఉడకబెట్టకుండా.. కూరగాయలను చిన్న చిన్న
Read MoreHealthy Food : నూనె లేకుండా బెండకాయ వేపుడు ఎలా చేయొచ్చంటే..!
నూనె పోసి వండటమే కాదు, కూరగాయ ముక్కలను కుక్కర్లో ఉడికించి నీటిని పిండినా పోషకాలు పోతాయి. నూనె లేకుండా, కుక్కర్లో ఉడకబెట్టకుండా.. కూరగాయలను చిన్న చిన్న
Read Moreవెరైటీ : ఈ గుడికి వెళ్లి మొక్కితే విడాకులు గ్యారంటీ.. ఈజీగా వస్తాయి..!
ఎవరైనా గుడికి ఎందుకు వెళ్తారు. కోరికలు తీర్చమని దేవుడ్ని ప్రార్ధించడానికి వెళ్తారు. మంచి జీవిత భాగస్వామిని ఇవ్వమనో, త్వరగా పెళ్లి అవ్వాలనో కోరుకుంటారు
Read Moreఏప్రిల్ 15 నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం
తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం విధిస్తూ.. ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. మత్స్య వనరుల పరిరక్షణలో భాగంగా తూర్పు తీరంలో 2024 ఏప్రిల్ 15 నుంచి జూ
Read MoreGood Health : ఎండా కాలంలో పిల్లల ఆరోగ్యం.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. జాగ్రత్తలు ఏంటీ..!
ఎండాకాలం వస్తూ వస్తూ ఎన్నో వ్యాధులను తీసుకొస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఎండాకాలంలో అనేక సమస్యలు వస్తాయి. సెలవుల్లో ఆడుకుంటూ ఎక్కువ సమయం ఎండలోనే ఉంటారు.
Read Moreవైసీపీకి షాక్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన అధికార పార్టీ ఎమ్మెల్యే
ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార వైసీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Read Moreసీఎం జగన్ బస్సు యాత్ర ఖరారు .. మార్చి 27న ప్రొద్దుటూరులో సభ
ఏపీలో ఎన్నికల ప్రచారానిరకి సీఎం జగన్ రెడీ అయిపోయారు. మార్చి 27వ తేదీ నుంచి మేమంతా సిద్దం పేరుతో తొలి విడత ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గోనను
Read Moreగుడిలో ధ్వజస్తంభానికి ఎందుకు మొక్కుతారు.. అంత శక్తి ఉంటుందా.. పుణ్యమా..!
ఏ దేవాలయానికి వెళ్లినా గుడి ముందు ఎత్తుగా ధ్వజస్తంభం ఉంటుంది. భక్తులు ముందు దానికి నమస్కరిస్తారు. ప్రదక్షిణ చేస్తారు. ఆ తర్వాత ఆలయంలోకి వెళ్తారు. ధ్వజ
Read Moreప్రజలను మోసగిస్తున్నామనే బాధ వారిలో లేదు: సజ్జల
ప్రజాగళం సభపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. .. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు రారు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.  
Read More