ఆంధ్రప్రదేశ్
తిరుమలలో పెరిగిన భక్తులు రద్దీ.. టోకెన్స్ కోసం భారీ క్యూ.. దర్శనానికి 30 గంటల సమయం..
ఇంటర్ విద్యార్థుల పరీక్ష రిజల్ట్స్ రావడం…. వరుస సెలవులు .. వేసవి ప్రారంభం కావడంతో తిరుమల శ్రీవారి దర్శనార్థం అనూహ్య రీతిలో భక్తుల రద్దీ ప
Read Moreసీఎం జగన్ మీద దాడి ఘటనపై కేసు నమోదు
విజయవాడలో ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడి ఘటనపై కేసు నమోదైంది. ఎమ్మెల్యే వెల్లంపల్లి ఇచ్చిన ఫిర్యాదుతో సింగ్నగర్ పోలీస్ స్ట
Read Moreఈ 2 చేపల ధర రూ.4 లక్షలు.. అంత స్పెషల్ ఏంటంటే?
చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అప్పుడుప్పుడు అరుదైన చేపలు చిక్కాయి అని వింటూంటాం కదా.. అలాగే తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది సముద
Read Moreజగన్పై రాయితో దాడి..కంటికి గాయం
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్పై ఓ ఆగంతకుడు రాయితో దాడి చేశాడు. దాంతో ఆయన ఎడమ కనుబొమ్మపై భాగంలో గాయ మయ్యింది. బస్సు యాత్రలో భాగంగా జగన్ శనివారం.. విజయవ
Read Moreపథకం ప్రకారమే జగన్ పై దాడి : అంబటి రాంబాబు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్టీఆర్ జిల్లా బస్సు యాత్రలో దాడిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పథకం ప్రకారమే సీఎం జగన్పై దాడి చేశారని మంత
Read Moreగాయాన్ని లెక్క చేయని జగన్.. యాత్ర పున:ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ పై రాయితో దాడి చేశారు ఆగంతకులు. అత్య
Read Moreప్రజాభిమానాన్ని తట్టుకోలేకనే జగన్ పై దాడి: వైసీపీ నేతలు
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. సిద్ధం సభలకు..జగన్ రోడ్ షోకు జనాలు భారీగా తరలివస్తున్నారు. దాదాపు ఆంధ్ర
Read Moreసీఎం జగన్ పై రాళ్ల దాడితో బెజవాడలో హైటెన్షన్
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. విజయవాడలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. బస్సు ఎ
Read Moreబస్సులోనే సీఎం జగన్కు చికిత్స.. యాత్ర కొనసాగింపు
ఏపీ సీఎం జగన్ బస్సు యాత్రలో ఆయనపై గుర్తుతెలియని దుండగులు రాయి విసిరాడు. ఈ దాడిలో ముఖ్యమంత్రి జగన్ ఎడమ కంటికి గాయమైంది. కనుబొమ్మకు రాయి తాకి కన్ను వాచి
Read Moreసీఎం జగన్పై రాయి విసిరిన ఆగంతకుడు.. ఎడమ కంటికి గాయం
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బస్సు యాత్రలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్టీఆర్ జిల్లాలో శనివారం నిర్వహించిన బస్సు యా
Read Moreషర్మిలకు షాక్: ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ...
ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపై ఈసీకి ఫిర్యాదు చేసింది అధికార వైసీపీ. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న షర్మిల ఎంపీ అవినాష్ రెడ్డి, సీఎం జగన్ లపై ఘ
Read Moreజగన్ కోసం జనం మధ్యలో భారతి...
సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఎన్టీఆర్ జిల్లాకు చేరుకుంది. కనకదుర్గమ్మ వారధి మీదుగా జిల్లాలోకి జగన్ చేరుకున్న నేపథ్యంలో ఆసక్తికర అంశం చ
Read Moreబ్యారేజ్ పై సత్తా చాటిన జగన్... కనకదుర్గమ్మ వారధిపై పోటెత్తిన జనం..
మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు సీఎం జగన్. రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేసిన ఈ యాత్ర ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా
Read More












