న్యూఢిల్లీ: న్యూస్ చానల్స్కు సంబంధించి దేశంలో అతిపెద్ద అసోసియేషన్ అయిన న్యూస్ బ్రాడ్కాస్టర్స్ ఫెడరేషన్ (ఎన్బీఎఫ్)కు అధ్యక్షుడిగా రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి ఎన్నికయ్యారు. అసోసియేషన్ గవర్నింగ్ బోర్డు ప్రెసిడెంట్గా అర్ణబ్ను మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని ఎన్బీఎఫ్ వెల్లడించింది. నలుగురు వైస్ ప్రెసిడెంట్లను కూడా ఎన్నుకున్నామంది. చానళ్లలో ప్రసారం చేసే కంటెంట్ సెల్ఫ్ రెగ్యులేషన్కు విధివిధానాలు ఫైనల్ చేసేందుకు అసోసియేషన్ శనివారం సమావేశమై గవర్నింగ్ బోర్డును ఎన్నుకుంది. 2020 జనవరి చివరి నాటికి ఈ ఆర్గనైజేషన్ను అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్బీఎఫ్లో 25 రాష్ట్రాల్లోని 14 భాషలకు చెందిన 78 న్యూస్ చానల్స్ ఉన్నాయి. ఎంతో నమ్మకంతో తనను ఎన్నుకున్నందుకు సభ్యులకు గోస్వామి కృతజ్ఞతలు తెలిపారు. కొన్నేళ్లుగా ఢిల్లీలోని కొన్ని న్యూస్ చానళ్లు ఇండియన్ బ్రాడ్కాస్టర్స్గా చెప్పుకుంటున్నారని, ఎన్బీఎఫ్ దీన్నంతటిని మారుస్తుందని చెప్పారు. ఎన్బీఎఫ్ ఫౌండింగ్ మెంబర్లలో రిపబ్లిక్ టీవి, పుథియథలైమురయ్ (తమిళనాడు), వీ6 న్యూస్ (తెలంగాణ), ఒరిస్సా టీవీ, ఐబీసీ24 (మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్), సీవీఆర్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) తదితర చానళ్లు ఉన్నాయి.
ఎన్బీఎఫ్ ప్రెసిడెంట్గా అర్ణబ్ గోస్వామి
- దేశం
- December 9, 2019
లేటెస్ట్
- Renu Desai: ప్రతీదానికి ఆయనతో ఎందుకు కంపేర్ చేస్తారు.. పవన్ ఫ్యాన్స్పై రేణు దేశాయ్ ఫైర్
- Music Shop Murthy: ఫుల్ జోష్తో అజయ్ ఘోష్ డీజే సాంగ్..యూత్ని ఉర్రూతలూగిస్తోన్న అంగ్రేజీ బీట్
- భూ వివాదం.. పోలీసుల అదుపులో మాజీ మంత్రి మల్లారెడ్డి
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు
- Virat Kohli: 2016లో రెండు సార్లు నా హృదయం ముక్కలైంది: విరాట్ కోహ్లీ ఎమోషనల్
- స్వాతి మలివాల్ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్
- ఎంత ముచ్చటగా ఉన్నారు చందు భార్య, పిల్లలు : బంధువులు, మిత్రుల బావోద్వేగం, కన్నీటి పర్యంతం
- Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్
- 25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది
- Ramajogaiah Sastry: ఒక్క రోజు ఓపిక పట్టండి అబ్బా..ఫస్ట్ కోత అయితే..సెకండ్ లేత అంటూ శాస్త్రీ ట్వీట్
Most Read News
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు