హిమచల్ ప్రదేశ్ గవర్నర్ గా బీజేపీ నేత బండారు దత్తాత్రేయ కాసేపటి క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దత్తాత్రేయ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సిమ్లాలోని రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, చింతల రాంచంద్రారెడ్డి హాజరయ్యారు.
హిమచల్ ప్రదేశ్ గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణం
- దేశం
- September 11, 2019
లేటెస్ట్
- మరోసారి ఎమ్మెల్సీ కవిత రిమాండ్ పొడిగింపు
- V6 DIGITAL 20.05.2024 AFTERNOON EDITION
- ఇరాన్ హెలికాప్టర్ ప్రమాదంతో మాకు సంబంధం లేదు : ఇజ్రాయిల్ ప్రకటన
- IPL 2024: ఐపీఎల్ ప్లే ఆఫ్స్.. పూర్తి షెడ్యూల్ ఇదే
- Good Health : రిఫ్రెషింగ్ డ్రింక్స్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు..!
- weather update : రాష్ట్రం మీద తగ్గిన ద్రోణి ప్రభావం.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- అప్పు జీవితాలు : ఐ ఫోన్లు, కార్లు EMIలతోనే కొంటున్నారు.. 80 శాతం మంది
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల
- Good News : ఏ ప్లాస్టిక్ వస్తువు అయినా.. ఒక్క రోజులోనే కరిగిపోతుంది.. ప్లాస్టిక్ లేని దీవి ఇదే..!
- Akshay Kumar: భారత్లో తొలిసారి ఓటు వేసిన బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్
Most Read News
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- Indian Army TES jobs: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ 56, 100
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్పై ధోనీ అసంతృప్తి
- Devara Fear Song: వణుకు పుట్టిస్తున్న ఫియర్ సాంగ్..దయ లేని దేవర మౌనం..సవరణ లేని హెచ్చరిక
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు