రైళ్లల్లో ఎటువంటి బాంబ్ లేదని తేల్చిన పోలీసులు

రైళ్లల్లో ఎటువంటి బాంబ్ లేదని తేల్చిన పోలీసులు

విశాఖ పట్నం నుంచి వచ్చే రైళ్లల్లో బాంబ్ పెట్టామని బెదిరింపు కాల్ చేశాడో అగంతకుడు. అప్రమత్తమైన రైల్వే రక్షణ దళం పోలీసులు.. కాజీపేటలో ఒక రైల్ ను, చెర్లపల్లిలో కోణార్క్ ఎక్స్ ప్రెస్ ను ఆపి తనికి చేస్తున్నారు రైల్వేపోలీసులు. జాగిలాలతో అన్ని బోగిల్లో తనికి చేస్తున్నారు. అనుమానస్పద వస్తువులను క్షున్నంగా పరిశీలిస్తున్నారు. చర్లపల్లికి రైల్వేస్టేషన్ కు భారిగా చేరుకున్న పోలీసులు.. బాంబ్ స్క్వాడ్ సహాయంతో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల తరువాత ఎటువంటి బాంబ్ లేదని తెల్చారు పోలీసులు. 

మరిన్ని వార్తల కోసం

మహిళల భద్రత కోసం కర్ణాటకలో నెలంతా సేఫ్టీ రైడ్

జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కొలరెక్టల్‌‌ క్యాన్సర్‌‌‌‌!