మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్ లో అభయాంజనేయ స్వామిఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేలా ఆశీస్సులు ఉండాలని దేవుడిని కోరుకున్నారు. ఆనంతరం ఆలయ అర్చకులు వంశీకృష్ణకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచారు వంశీకృష్ణ. ఇక బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ బరిలో ఉన్నారు. మే 13న పోలింగ్ జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
అభయాంజనేయ స్వామి ఆలయంలో గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు
- ఆదిలాబాద్
- May 12, 2024
లేటెస్ట్
- టెర్రరిస్టులను ఏరిపారేస్తం.. పాక్కు తగిన బుద్ధి చెప్తం: మోదీ
- అందరితో చర్చించాకే సమగ్ర భూచట్టం
- ఏడు వందల ఏండ్ల చరిత్ర.. అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు
- కొత్తగా మరో 10 వేల ఇంజినీరింగ్ సీట్లు
- మూడు నెలల్లో మరో 30 వేల కొలువులు: సీఎం రేవంత్ రెడ్డి
- వెలుగు కార్టూన్ : మన పోరాటం వల్లనే వర్షాలొస్తున్నాయి.. వరదలొస్తున్నాయి.. పంటలకు నీళ్లొస్తున్నాయని పోస్టర్లు వేయిద్దాం సార్
- సెప్టెంబర్లో సర్పంచ్ ఎన్నికలు .!
- మానవత్వం మరిచిన కొడుకులు..బుక్కెడు బువ్వకోసం వృద్దురాలి పోరాటం
- Tamil Nadu Bus Driver: హ్యాట్సాఫ్ డ్రైవరన్నా..చనిపోతూ కూడా 20 మంది పిల్లలను కాపాడారు
- కూకట్పల్లిలో ప్రమాదం.. రన్నింగ్లో ఉన్న కారులో మంటలు..
Most Read News
- తగ్గిన బంగారం ధర..హైదరాబాద్ లో ఎంతంటే?
- శ్రీశైలానికి భారీ వరద
- Free Civils Coaching:ఫ్రీగా సివిల్స్ కోచింగ్, హాస్టల్ + ఫుడ్ : ఇప్పుడే అప్లై చేసుకోండి
- హైదరాబాద్లో ఆది, సోమవారం వైన్స్ షాపులు బంద్..ఎందుకంటే..
- పాపాత్ములు : షిరిడీ వెళ్తున్న ట్రైన్ ను లూటీ చేసిన కేటుగాళ్లు.. లబోదిబోమన్న ప్యాసింజర్లు..
- Kitchen Tips: వాడేసిన మెడిసిన్ కవర్లు పారేయకండి.. ఇలా వాడితే మీ కిచెన్ మెరుస్తుంది...చూస్తే వావ్ అనాల్సిందే...!
- రుణమాఫీ ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
- జగిత్యాలలో పలు హోటళ్లకు ఫైన్లు
- Shah Rukh Khan: ఆ దేశపు బంగారు నాణెంపై షారుఖ్ చిత్రం..గాంధీ తర్వాత రెండవ భారతీయుడుగా బాద్షాకు అరుదైన గౌరవం
- జియో భారత్ 4G ఫోన్ ధర ఎంతో తెలుసా.. తక్కువ రీఛార్జ్.. ఎక్కువ డేటా ప్లాన్..!