ముగిసిన హుజూర్ నగర్ నామినేషన్ల గడువు

ముగిసిన హుజూర్ నగర్ నామినేషన్ల గడువు

హుజూర్ నగర్  అసెంబ్లీకి  జరగనున్న ఉపఎన్నిక నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. TRS  అభ్యర్థిగా సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి , బీజేపీ అభ్యర్థి గా  రామారావు,  టీడీపీ  అభ్యర్థిగా  కిరణ్మయి, సీపీఎం  అభ్యర్థిగా  పారేపల్లి  శేఖర్ రావు  నామినేషన్లు వేశారు. సర్పంచుల సంఘం అధ్యక్షురాలు ధనలక్ష్మీ కూడా నామినేషన్ వేశారు.