హుజూర్ నగర్ అసెంబ్లీకి జరగనున్న ఉపఎన్నిక నామినేషన్లు దాఖలు చేసే గడువు ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. TRS అభ్యర్థిగా సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి , బీజేపీ అభ్యర్థి గా రామారావు, టీడీపీ అభ్యర్థిగా కిరణ్మయి, సీపీఎం అభ్యర్థిగా పారేపల్లి శేఖర్ రావు నామినేషన్లు వేశారు. సర్పంచుల సంఘం అధ్యక్షురాలు ధనలక్ష్మీ కూడా నామినేషన్ వేశారు.