న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా కేసుల డబలింగ్ రేటు ఇప్పుడు 50కి పెరిగిందని, దేశంలో అది 21 రోజులు ఉందని ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ అన్నారు. “ ఢిల్లీలో శుక్రవారం 1195 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,35,98కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో 10,705 యాక్టివ్ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్యలో గతంలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ 12వ స్థానానికి చేరింది” అని మంత్రి అన్నారు. ఢిల్లీలో ఇప్పుడు 496 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయని, ఈ మేరకు కేసులు ట్రేస్ చేసేందుకు శనివారం సిరియోలాజికల్ సర్వే ప్రారంభించామని అన్నారు. గత నెలలో చేసిన సర్వేలో 24 శాతం మందికి పాజిటివ్ వచ్చింది. ఇది టెక్నికల్ ప్రాసెస్ అని కానీ క్యాపిటల్ మొత్తంలో నిర్వహిస్తామని అన్నారు. నోయిడా, ఘజియాబాద్, హర్యానాలో కేసులు ఉన్నప్పటికీ హోటళ్లు ఓపెన్ చేస్తున్నారని, ఢిల్లీలో కేసులు తగ్గుతున్నందున హోటళ్లు తెరిచేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ ఇవ్వాలని కోరారు. సిరియోలాజికల్ సర్వే ద్వారా చాలా మంచి ఫలితాలు కనిపించాయని, అందుకే కష్టమైనప్పటికీ ప్రతి నెల దాన్ని నిర్వహిస్తామని సత్యేంద్ర జైన్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
ఢిల్లీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. సిరియోలాజికల్ సర్వే ప్రారంభం
- దేశం
- August 1, 2020
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!