న్యూఢిల్లీ, వెలుగు: లాక్ డౌన్ లో పేద, మధ్య తరగతి ప్రజల కోసం రూ. 53, 248 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా పేదలు, మహిళలు, వృద్దులు, రైతులకు సాయం చేసినట్లు పేర్కొంది. ఏప్రిల్, మే లో ఈ పథకం ద్వారా దాదాపు 42 కోట్ల మందికి మేలు జరిగిందని వెల్లడించింది. జూన్ నాటికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దాదాపు 101 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను అందించినట్లు తెలిపింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో భాగంగా 8.19 కోట్ల మంది రైతులకు రూ. 2 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఇందుకోసం రూ. 16, 394 కోట్లు చెల్లించింది. జన్ ధన్ అకౌంట్ల లో రూ. 500 చొప్పున ఏప్రిల్ లో 20.05 కోట్ల మందికి దాదాపు (98.33%), మే లో 20.62 కోట్ల మంది (100%) చెల్లించింది. సుమారు 2.81 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ. 2,814.5 కోట్లను ఏప్రిల్, మే నెలలో పంపిణీ చేసింది.ఉజ్వల స్కీం లో 9.25 కోట్ల సిలిండర్లను బుక్ చేసుకోగా 8. 58 కోట్ల సిలిండర్లను ఫ్రీగా పంపిణీ చేసింది. రాష్ట్రాలకు పెండింగ్ లో ఉన్న రూ. 28,729 కోట్ల ను విడుదల చేసింది. 2.3 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు రూ. 4వేల కోట్ల సాయమందించింది.
గరీబ్ కల్యాణ్ యోజనతో 42 కోట్ల మందికి లాభం
- దేశం
- June 5, 2020
మరిన్ని వార్తలు
-
ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
-
Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
-
Indian Army TES jobs: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ 56, 100
-
Video Viral: కుక్కలకు ఘనంగా పెళ్లి చేశారు...మరి వాటి సంసారం ఎలా సాగుతోందో ఏమో...
లేటెస్ట్
- భర్త వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా భార్యకు ట్రిపుల్ తలాక్
- పోలీసులపై సిట్ కు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు..
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- GOAT Movie: విజయ్ ది గోట్ నుంచి డైరెక్టర్ క్రేజీ అప్డేట్..దళపతిని ఎలా చూపిస్తున్నాడో తెలిసిపోయింది
- IPL 2024: వ్యూస్ కోసం నీచపు పనులు.. స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ సీరియస్
- కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ డ్యాన్స్ తో అదుర్స్..వీడియో వైరల్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. మొత్తం ఎన్ని కేసులంటే..
- SRH vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి.. ఒకే ఓవర్సీస్ ప్లేయర్తో పంజాబ్ తుది జట్టు
- Indian Army TES jobs: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ 56, 100
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- SRH vs PBKS: క్వాలిఫై అయినా కీలకమే.. టాప్-2పై సన్ రైజర్స్ గురి