ఫిలిప్పీన్స్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు గర్వకారణమని ఇండియన్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ అన్నారు. గాంధీజీ 150వ జయంతి వేడుకల్లో భాగంగా ఇండియన్ల తరఫున ఫిలిప్పీన్స్ ప్రజలకు ఇది కానుక అని చెప్పారు. మనీలాలోని మిరియం కాలేజ్ ఆవరణలో ఆదివారం ఆయన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్ముడు అందరి వాడని, అన్ని సమాజాలకు, సంస్కృతులకు చెందినవారని చెప్పారు. ఐదు రోజుల ఆగ్నేయ ఆసియా దేశాల టూర్ లో భాగంగా ప్రెసిడెంట్ కోవింద్ దంపతులు ఆదివారం ఫిలిప్పీన్స్లో పర్యటించారు.
ఫిలిప్పీన్స్లో గాంధీజీ
- విదేశం
- October 21, 2019
లేటెస్ట్
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- కుర్తాళం జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన వరద..16 ఏళ్ల బాలుడు గల్లంతు
- గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్ ల్యాబ్కు నమూనాలు
- V6 DIGITAL 17.05.2024 EVENING EDITION
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- కేంద్రం సాయం కోరలేదేం: కిషన్ రెడ్డిపై కోదండరెడ్డిఫైర్
- ప్రమాదాల నివారణ ఎలా?.. హైదరాబాద్–విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్
- అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
Most Read News
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!