కశ్మీర్ లోని శ్రీనగర్ ఉన్న హిందూ ఆలయం 31 ఏళ్ల తర్వాత తెరచుకుంది. 80లలో మిలిటెన్సీ, ఘర్షణల కారణంగా ఆలయం మూతపడింది. అక్కడ హిందువులపై దాడులు జరిగాయి. కశ్మీరీ పండిట్లు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అప్పట్నుంచి ఆలయం తెరిచినవారు లేరు. అయితే ఇప్పుడు కశ్మీర్ లో పరిస్థితులు మెరుగయ్యాయి. దీంతో బాబా షీతల్ నాథ్ ఆలయంలో పూజలు చేసేందుకు వచ్చారు హిందువులు. వసంత పంచమి సందర్భంగా ఆలయాన్ని తెరిచారు. ఆలయాన్ని క్లీన్ చేశారు. స్థానిక ముస్లింలు కూడా హిందువులకు హెల్ప్ చేశారు. పూజా సామగ్రి తీసుకొచ్చి ఇచ్చారు.
శ్రీనగర్ లో 31 ఏళ్ల తర్వాత తెరచుకున్న హిందూ ఆలయం
- దేశం
- February 17, 2021
లేటెస్ట్
- Ramajogaiah Sastry: ఒక్క రోజు ఓపిక పట్టండి అబ్బా..ఫస్ట్ కోత అయితే..సెకండ్ లేత అంటూ శాస్త్రీ ట్వీట్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- భూ వివాదం..మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం.!
- Chandrakanth: నీకు మేము లేమా.. ఎందుకిలా చేసుకున్నావ్.. చంద్రకాంత్ తల్లితండ్రుల ఆవేదన
- తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు విడుదల.. ఫస్ట్ ర్యాంక్ విద్యార్థి ఇతనే..
- మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్
- కిర్గిస్థాన్లో దాడులు: ఇండియన్ స్టూడెంట్స్ బయటకు రావొద్దు
- కామారెడ్డి ఇన్ఛార్జి డీఎంహెచ్వోగా చంద్రశేఖర్
- RCB vs CSK: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. బెంగళూరులో వాతావరణం ఎలా ఉందంటే..?
- Chandrakanth, Pavitra: చంద్రకాంత్, పవిత్రల లవ్ స్టోరీ.. ఎవరికి తెలియని నిజాలు!
Most Read News
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి