
కరీంనగర్
అయోధ్య రామయ్యకు సిరిసిల్ల బంగారు చీర
అయోధ్య శ్రీరామచంద్రుడి పాదాల చెంత సిరిసిల్ల నుండి బంగారు చీరను ఉంచనున్నారు. సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ తన చేతులతో స్వయంగా తయారు చేసిన బంగారు చీ
Read Moreఅన్నారం బ్యారేజీని పరిశీలించిన విజిలెన్స్ అధికారులు
అన్నారం సరస్వతీ బ్యారేజ్ ను విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ రాజీవ్ రతన్ పరిశీలించారు.ఇటీవల ఏర్పడిన సీపేజి బుంగల మరమ్మతు పనులను వాక్
Read Moreకొండగట్టులో గడ్డం వినోద్ పూజలు
కొండగట్టు,వెలుగు : కొండగట్టు అంజన్న ఆలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేక పూజలు చేపట్టారు. బుధవారం ఉదయం ఆలయానికి చేరుకున్న వినోద్&z
Read Moreరాముని విగ్రహ ప్రతిష్ట కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది : బండి సంజయ్
ఎంపీ బండి సంజయ్ కొడిమ్యాల, వెలుగు : ఈనెల 22న అయోధ్యలో ప్రారంభించనున్న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రపంచమంతా ఎదుర
Read Moreఆత్మగౌరవమే గెలిచింది : కోదండరాం
కాంగ్రెస్గెలుపుతో స్వేచ్ఛ వచ్చినట్టయ్యింది ప్రొఫెసర్ కోదండరాం వేములవాడ,వెలుగు : ఎన్నికల్లో తెలంగాణ ప్రజల
Read Moreఒక్కరాత్రే 5 ఆలయాల్లో చోరీ
మెట్ పల్లి, వెలుగు: ఒక్క రాత్రే దుండగులు ఐదు ఆలయాల చోరీకి పాల్పడ్డారు. మెట్పల్లి మండలం రామలచ్చక్కపేటలో ఒకటి, జగ్గసాగర్లో 2, ఆత్మనగర్
Read Moreవేములవాడ రాజన్నకి కాసుల వర్షం
వేములవాడ, వెలుగు: రాష్ట్రంలోనే అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి కాసులు కురిశాయి. భక్తులు వివిధ రూపాల్లో వే
Read Moreఒకే మండలంలో మూడు చోట్ల దొంగతనాలు
ముస్తాబాద్ వెలుగు: ఒకేరోజు పలుచోట్ల దొంగతనాలు జరిగిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని చికోడు గ్రామంలో జరిగింది. స్థానిక గౌడ సంఘం నాయ
Read Moreపెద్దపల్లి పార్లమెంట్ స్థానంపై ..ప్రతిపక్షాల వెనుకడుగు
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 56శాతం ఓట్లు కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు, ఎన్నికల ఖర్చు భయంతో పోటీకి
Read Moreమానేరులో జోరుగా ఇసుక అక్రమ దందా
కరీంనగర్, వెలుగు: రాష్ట్ర సర్కారు ఆదేశాలతో మానేరు నదిలో ఇసుక రీచ్ లు బందైనా.. ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. లారీల రాకపోకలు ఆగిపోయినా.. ట్రాక్టర్లు ఇ
Read Moreజగిత్యాల మండలంలో అక్రమంగా వేసిన గుడిసెలు తొలగింపు
పలువురు సీపీఎం లీడర్ల అరెస్ట్ జగిత్యాల రూరల్, వెలుగు : జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిలో పట్టాల కోసం
Read Moreనాణ్యమైన విత్తనాలను అందించేందుకు కృషి చేయాలి : ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు వ్యాపారులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని త్రినేత ఫంక్షన్ హా
Read Moreకొండగట్టులో భారీగా భక్తుల రద్దీ
కొండగట్టు,వెలుగు : కొండగట్టు అంజన్న ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామునుంచే స్వామి వారి దర్శనానికి బారులు తీరారు.  
Read More