కరీంనగర్

కరీంనగర్ జిల్లాలో ..ఆ మండలాలు కలిసేనా ?

    తమను పాత జిల్లాలో కలపాలంటున్న హుస్నాబాద్, బెజ్జంకి జనం     జిల్లాల పునర్విభజనలో భాగంగా  కలిపే ప్రాంతాలపై చ

Read More

రామకృష్ణాపూర్లో వెల్లివిరిసిన మత సామరస్యం

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపురంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ( జనవరి 13)  రామక

Read More

వ్యవసాయబావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి, ముగ్గురు సేఫ్

పెద్దపల్లి శివారులో ఘటన పెద్దపల్లి:  ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి కారు దూసుకు వెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందగా ముగ్గురు క్షేమంగా బయట పడ్డ

Read More

అర్హులకు కేంద్ర పథకాలు చేరేందుకు కృషి

బోయినిపల్లి, వెలుగు: ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు చేరేందుకు కృషి చేయడమే వికసిత భారత్ సంకల్ప్ యాత్ర ముఖ్య ఉద్దేశ్యమని కేంద్ర టెక్స్​టైల్​ మంత్రిత్వ శ

Read More

జగిత్యాలలో ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళ

Read More

వివేకానంద స్ఫూర్తితో యువత పనిచేయాలి : బండి సంజయ్ కుమార్

కరీంనగర్ సిటీ, వెలుగు : నేటి యువత వివేకానంద స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ

Read More

ప్రమోషన్లతో బాధ్యత పెరుగుతుంది : సీపీ రెమా రాజేశ్వరి

     రామగుండం సీపీ రెమా రాజేశ్వరి  గోదావరిఖని, వెలుగు : పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా బాధ్యత పెరుగుతుందని రామగుండం సీపీ రెమ

Read More

ప్రమాదమా.. కావాలనే కాలబెట్టారా?

రాజన్న సిరిసిల్ల,వెలుగు : సిరిసిల్లలోని సహకార విద్యుత్​ సరఫరా సంస్థ (సెస్​) ఆఫీసులో ఫైర్​ యాక్సిడెంట్ జరిగి రెండు నెలలైనా విచారణ ముందుకు సాగడంలేదు. ఇద

Read More

రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకమా? అనుకూలమా? కాంగ్రెస్‌ పార్టీ సమాధానం చెప్పాలి

కరీంనగర్, వెలుగు: అయోధ్యలో రామ మంది ర నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమా.. అనుకూలమా? సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

మహదేవపూర్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం చంద్రుపల్లికి చెందిన గోమాస ధర్మయ్య (45) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ధర్మ

Read More

ఆర్థిక ఇబ్బందులతో మిడ్ మానేరు నిర్వాసితుడి ఆత్మహత్య

బోయినిపల్లి, వెలుగు : ఆర్థిక ఇబ్బందులతో మిడ్ మానేరు నిర్వాసితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో

Read More