
కరీంనగర్
ఆర్థిక ఇబ్బందులతో మిడ్ మానేరు నిర్వాసితుడి ఆత్మహత్య
బోయినిపల్లి, వెలుగు : ఆర్థిక ఇబ్బందులతో మిడ్ మానేరు నిర్వాసితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో
Read Moreరాజరాజేశ్వర ప్రాజెక్ట్ ముంపు నిర్వాసితులకు సర్కార్ భరోసా
మిడ్మానేరు ముంపు గ్రామాల్లో ఉపాధి కల్పనకు ప్రతిపాదనలు కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు సర్కార
Read Moreఅయ్పాయె.. పందెం కోడి కథ కంచికి
కరీంనగర్ ఆర్టీసీ డిపోలోని పందెం కోడి వ్యవహారం సినిమా ట్విస్టులను తలపిచింది. పశు సంవర్ధక శాఖ జోక్యంతో వేలం ఆగిపోయింది. ముందు పశుసంరక్షక కేంద్రానికి చేర
Read Moreపండక్కి ఊరికి వెళ్తున్నారా?.. జాగ్రత్త.. పోలీసుల హెచ్చరిక
పండగొచ్చిందంటేచాలు ఫ్యామీలీ మొత్తం ఊర్లకు వెళ్తారు. ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి, సొంతింటికి వెళ్తారు. ఇదే ఛాన్స్ గా దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటిక
Read Moreప్రభుత్వ కాలేజీలో సమస్యలు పరిష్కరిస్తా : కల్వకుంట్ల సంజయ్
మెట్పల్లి, వెలుగు: మెట్పల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని
Read Moreపెద్దపల్లి జడ్పీ మీటింగ్ వాయిదా .. హాజరుకాని జడ్పీటీసీలు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జడ్పీ జనరల్ బాడీ మీటింగ్వాయిదా పడింది. మెజారిటీ జడ్పీటీసీలు హాజరుకాకపోవడంతో కోరం లేదని జడ్పీ సీఈవో శ్రీనివాస్ మీటింగ్
Read Moreగత సర్కార్లో ఎంపీటీసీలను పట్టించుకోలే : జాడి సుజాత
వెల్గటూర్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీలకు నిధులు ఇవ్వలేదని, వారిని కనీసం పట్టించుకోలేదని అంబారిపేట ఎంపీటీసీ జాడి సుజాత ఆరోపించారు. వెల్గ
Read Moreఉమ్మడి జిల్లాలో గడ్డం వంశీ విస్తృత పర్యటన
కరీంనగర్/ గోదావరిఖని / పెద్దపల్లి/ధర్మారం, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, చెన్నూర్ ఎమ్మెల్యే కొడుకు
Read Moreపైసలిస్తరా.. ఎన్ఫోర్స్మెంట్ టీమ్ను పంపాలా?.. ఎక్సైజ్ సీఐ బెదిరింపులు
జగిత్యాల, వెలుగు: బెల్ట్ షాపులకు లిక్కర్ సప్లై చేసే విషయంలో జగిత్యాల జిల్లాలో ఓ ఎక్సైజ్ ఆఫీసర్, బార్ నిర్వాహకుడికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడి
Read Moreవడ్లు అమ్మిన డబ్బులు ఇస్తలేడని వ్యాపారి ఆత్మహత్యాయత్నం
కొద్ది రోజులుగా బాధితుడిని సతాయిస్తున్న వడ్లు కొన్న వ్యక్తి మనస్తాపంతో ఆయన ఇంటి వద్ద పురుగుల మందు తాగిన బాధితుడు హాస్పిటల్ లో వ్యాపారి కోసం భార
Read Moreపెద్దపల్లి జిల్లాలో చలి మంట అంటుకుని వ్యక్తి మృతి
ధర్మారం, వెలుగు : చలి మంట కాగుతుండగా మంటలు అంటుకుని ఒకరు చనిపోయారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. గత
Read Moreపందెం కోడిని వేలం వేస్తున్న తెలంగాణ ఆర్టీసీ
బస్సులో మర్చిపోయిన పందెం కోడి ఆలనా పాలనా చేసుకోలేక దాన్ని వదిలించుకునేందుకు సిద్ధమయ్యారు ఆర్టీసీ అధికారు. మూడు రోజుల క్రితం కరీంనగర్ జిల్లా ఆర్టీసీ బస
Read Moreచైనా మాంజా ఉపయోగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ సన్ ప్రీత్ సింగ్
జగిత్యాల: ప్రభుత్వ నిషేధిత చైనా మాంజా ను ఉపయోగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చిరించార
Read More