కరీంనగర్

సింగరేణిలో నాణ్యమైన ఎక్స్‌‌ప్లోజివ్స్ వాడాలి

గోదావరిఖని, వెలుగు :  సింగరేణి సంస్థలో నాణ్యమైన ఎక్స్‌‌ప్లోజివ్స్ వినియోగించి నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి  చేయాలని సంస్థ డైరెక్టర్ల

Read More

తొలిరోజు 76,963 మంది రైతులకు రైతు బంధు జమ

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ జిల్లాలో తొలిరోజు మంగళవారం 76,963 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులను జమ చేసింది. ఈ మేరకు ఇందుకు సంబంధించి రూ.2

Read More

బతుకమ్మ చీరల బకాయిలు 200 కోట్లు

సిరిసిల్ల నేతన్నలకు చెల్లించని గత బీఆర్ఎస్ ప్రభుత్వం  నూలు సబ్సిడీ మరో 20 కోట్లు కూడా పెండింగ్ కొత్త ప్రభుత్వం చెల్లిస్తుందా? లేదా? అని కా

Read More

కొత్త ఎమ్మెల్యేలు.. పాత సమస్యలు.. వీళ్లయినా పరిష్కరిస్తారని జనంలో గంపెడాశలు

ఇప్పటికీ గ్రామాల్లో తాగు, సాగునీటి సమస్యలు పెండింగ్ పనులు పూర్తి చేయాలని కోరుతున్న ప్రజలు  కరీంనగర్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో కొత్త

Read More

దయచేసి మీరే ఆదుకోవాలి.. దుబాయ్ నుంచి తెలంగాణ యువకుడి విజ్ఞప్తి

ఆర్టీసీలో కారుణ్య నియామకం కోసం పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని దుబాయ్ నుంచి తెలంగాణ యువకుడి విజ్ఞప్తి చేశాడు. తనకు ఇన్ని

Read More

ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే.. ప్రజలకు అందుబాటులో లేకపోయేవాడిని: జీవన్ రెడ్డి

ఎన్నికల్లో గెలుపు ఓటములు తనకు సహజమేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తనకు ఏ బాధ్యతలు అప్పగించినా.. ఆ హోదాలో తన బాధ్యతలు నిర

Read More

మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్

బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. తమ వద్ద తీసుకున్న రూ. 20 కోట్ల రుణంతో పాటు వడ్డీ కలిపి మొత్తం రూ. 45 కో

Read More

సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిది : రాజ్‌‌‌‌ఠాకూర్‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని, వారికి ఏ ఆపద వచ్చినా అండగా నిలబడతానని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్‌‌‌‌ రాజ

Read More

రాజన్న వసతి గదుల ధరల పెంపుపై బీజేపీ ధర్నా

వేములవాడ, వెలుగు: ఆధ్మాత్మిక కేంద్రాలను దేవదాయ శాఖ అధికారులు వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆరోపించారు.

Read More

పేదల కష్టాలు తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి

రామడుగు, వెలుగు: పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం రేవంత్​రెడ్డి అని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రామడుగు మండలం దేశరాజ్ పల్లి గ్రామంలో

Read More

కరీంనగర్ ​బాలుడిని..దత్తత తీసుకున్న ఇటలీ దంపతులు

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో పెరుగుతున్న బాలుడి(6)ని ఇటలీ దంపతులు దత్తత తీసుకున్నారు. ఇటలీకి చెందిన అలెస్సి

Read More

లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ

సొసైటీ ఏర్పాటుకు 50 వేలు అడిగిన జగిత్యాల మత్స్యశాఖ ఆఫీసర్ కలెక్టరేట్​లో నోట్ల దండ వేసి నిరసన తెలిపిన మత్స్యకారులు జగిత్యాల, వెలుగు : సొసైటీ

Read More

సింగరేణిలో మైన్స్‌ రెస్క్యూ పోటీలు షురూ

యైటింక్లయిన్ కాలనీ, వెలుగు :  సింగరేణి రామగుండం రీజియన్–-2 ఏరియాలోని మైన్స్ రెస్క్యూ స్టేషన్ ఆవరణలో సోమవారం 52వ ఆల్ ఇండియా లెవల్​మైన్స్ రెస

Read More