కరీంనగర్
సిరిసిల్లలో బీజేపీ గెలుపు ఖాయం : రాణీరుద్రమ
రాజన్నసిరిసిల్ల,వెలుగు: సిరిసిల్లలో తమ గెలుపు ఖరారైందని సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి రాణీరుద్రమ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఆమె సిరిసిల్లలో మీడియాతో మ
Read Moreకౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ అనురాగ్ జయంతి
రాజన్నసిరిసిల్ల, వెలుగు: 3న జరిగే అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక
Read Moreపోలీసులు బీఆర్ఎస్ నేతలకు ఏజెంట్లుగా పనిచేశారు : ప్రవీణ్ కుమార్
కాగజ్ నగర్, వెలుగు : పోలీసులు అధికార పార్టీకి ఏజెంట్లుగా మారి పని చేయడం చూస్తే సిగ్గు పడాల్సి వస్తోందని, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తలదించుకున
Read More17న అల్ఫోర్స్ మ్యాథ్స్ఒలింపియాడ్ టెస్ట్
కరీంనగర్ టౌన్, వెలుగు : ఈ నెల 17న అల్ఫోర్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు కాలేజెస్ చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు
Read Moreతగ్గిన పర్సంటేజీ ..2018 ఎన్నికలతో పోలిస్తే ఓటేసినోళ్ల శాతం తక్కువే
ఉమ్మడి జిల్లాలో గతేడాది 69.29శాతం.. ఈసారి 63.23శాతం హుస్నాబాద్ మినహా 12 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి గెలుపోటములపై ప్రధాన పార
Read Moreకరీంనగర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుస్తా : బండి సంజయ్ కుమార్
కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను భారీ మెజారిటీతో గెలుస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ బీజేపీ అభ్య
Read Moreకరీంనగర్ : ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
మానకొండూరులో అత్యధికం, కరీంనగర్లో అత్యల్పం పలుచోట్ల చెదురుముదురు ఘటనలు ఓటు వే
Read Moreమాకు పైసలియ్యలె.. ఎందుకు ఓటెయ్యాలె?
వెలుగు, నెట్వర్క్: ఓట్లకు నోట్లు ఇవ్వలేదని పలు జిల్లాల్లో ఓటర్లు ఆందోళనకు దిగడం చర్చనీయాంశమైంది. ‘పైసలిస్తమంటే పట్నం నుంచి వచ్చి ఓటేసినం.. తీర
Read Moreకాంగ్రెస్ ముందస్తు సంబురాలు
కరీంనగర్ సిటీ, వెలుగు: ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో కాంగ్రెస్శ్రేణులు ముందస్తు సంబురాలు నిర్వహించారు. ఇ
Read Moreఏం అభివృద్ధి చేశావని వచ్చినవ్? అర్వింద్ ను అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు
మెట్ పల్లి, వెలుగు : పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెళ్లిన కోరుట్ల బీజేపీ అభ్యర్థి, ఎంపీ ధర్మపురి అర్వింద్ ను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నార
Read Moreఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కాబోవు : బండి సంజయ్
కరీంనగర్ లో భారీ మెజార్టీతో బీజేపీ గెలవబోతుందన్నారు ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్. తన గెలుపులో బీజేపీ కార్యకర్తలే అసలైన హీరోలు అని చెప్పారు. నెలర
Read Moreమొరాయిస్తున్న ఈవీఎంలు.. పలు ప్రాంతాల్లో ఆలస్యంగా ప్రారంభమైన ఓటింగ్
రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. అయితే కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. సూర్యాపేట బూత్ నెంబర్ 89, బాసర 262 బూత్, మెదక్ జిల్లా ఎల్లాపూర్, క
Read Moreకౌశిక్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు.. మానసిక స్థితి సరిగా లేదని కంప్లైంట్
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆయనకు వెంటనే చికిత్స అందించి రక్షణ కల్పించాలని వీణవంక మండలానికి
Read More












