కరీంనగర్

హుజూరాబాద్ ఎంపీపీకి అసమ్మతి సెగ

కరీంనగర్, హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్ మండల ప్రజా పరిషత్ లో అసమ్మతి రాజుకుంది. ఎంపీపీ ఇరుమల్ల రాణిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు వివిధ పార్ట

Read More

హుజురాబాద్ లో ఎంపీటీసీల తిరుగుబాటు

కరీంనగర్ : నిన్నటి వరకూ జెడ్పీ చైర్మన్లు, జెడ్పీ చైర్ పర్సన్లపై నడిచిన అవిశ్వాస తీర్మానాల ఇష్యూ ఇప్పుడు ఎంపీపీల వరకూ పాకింది. తాజాగా హుజురాబాద్ ఎంపీపీ

Read More

వీధి కుక్కల స్వైర విహారం..మరో బాలుడిపై దాడి

రాష్ట్ర వ్యాప్తంగా వీధికుక్కల స్వైర విహారం చేస్తున్నాయి.  అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో బాలుడు చనిపోయన ఘటన మరవకముందే మరో బాలుడిపై వీధి

Read More

మళ్లా తనిఖీల హడావుడి

రాజన్న సిరిసిల్ల, వెలుగు:  ప్రైవేట్​ హాస్పిటళ్లలో తనిఖీల పేరుతో హెల్త్​ ఆఫీసర్లు మరోసారి హడావుడి చేస్తున్నారు. 4 నెలల కింద రాష్ట్ర వ్యాప్తం గా వై

Read More

70 కుటుంబాలను వెలేసిన్రు

మెట్ పల్లి, వెలుగు: ఐకేపీ కొనుగోలు కేంద్రంలో వడ్ల బస్తాకు ఒక్క రూపాయి చొప్పున ఇయ్యలేదని ఆగ్రహించిన వీడీసీ(విలేజ్ డెవలప్మెంట్ కమిటీ) మున్నూరు కాపు, గుడ

Read More

తొలిసారిగా ట్రాన్స్ జెండర్లకు బ్యాంకు లోన్, డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు

ట్రాన్స్ జెండర్లు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. ఒకప్పటి మాదిరిగా బిక్షాటన చేయకుండా ఇప్పుడు చాలామంది తమకు నచ్చిన రంగంలో ప్రతిభ క

Read More

ఊరు వదిలి పెట్టాలని..సర్పంచ్ భర్త బెదిరిస్తుండు

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం వేముల కుర్తి సర్పంచ్ నవ్యశ్రీ భర్త సత్యం.. తమపై వేధింపులకు పాల్పడుతున్నాడని 60 కుటుంబాలకు చెందిన ప్రజలు ప్రజావాణిలో ఫిర్య

Read More

పంటలకు సాగు నీరు కోసం రైతుల ధర్నా

పంట పొలాలకు సాగు నీరందించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి రైతులు రహదారిపై ధర్నాకు దిగారు. రాజారాంపల్లి టు బసంత్ నగర్ ఎక్స్ రోడ్ పై బైఠ

Read More

బావిలో పడ్డ అవ్వ..కాపాడిన ఫైర్ సిబ్బంది

ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిన 80 ఏళ్ల వృద్ధురాలను అగ్నిమాపక సిబ్బంది ఎలాంటి గాయాలు లేకుండా కాపాడారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో చోటుచేసుకుంది

Read More

కరీంనగర్‌‌‌‌ జిల్లాలో 22 ఎకరాలకు అక్రమంగా పాస్ బుక్కులు

కరీంనగర్, వెలుగు: అది తారు రోడ్డు పక్కన ప్రభుత్వ భూమి.. హైవేకు కేవలం కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎకరం విలువ రూ.2.5 కోట్ల పైమాటే. రూ.50 కోట్ల విలువైన భూమ

Read More

డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ప్రజావాణికి మహిళలు

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తీగలగుట్టపల్లిలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లను తమకు కేటాయించాలంటూ 40 మంది నిరుపేద మహిళలు ప్రజావాణి కార్యక్రమా

Read More

పశువుల ఆస్పత్రులపై దృష్టి పెట్టని సర్కార్

   రాసిస్తే బయట కొనుక్కోవలసిందే..     జిల్లాలో 39 ఆస్పత్రులకు  24 మంది డాక్టర్లే     49 అటెండ

Read More

మౌనంగా ఉంటే..బొట్టు పెట్టుకున్నా కొడ్తరేమో: బండి సంజయ్

హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ హెచ్చరించారు.హిందూ ధర్మం కోసం మాట్లాడడం మతతత్వమైతే.. బరాబర్ మాట్లాడుతానని అ

Read More