హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ పార్ల మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన తొమ్మి దేండ్లలో రూ.12 వేల కోట్లు ఇచ్చిందని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. తొమ్మిదేండ్లలో తన నియోజకవర్గంలోని వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్, ఆ సెగ్మెంట్లోని గ్రామాల కు ఇచ్చిన నిధుల వివరాలను పథకాల వారీగా ట్విట్టర్లో ఆయన వివరించారు. వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్కు రూ. 575.9 కోట్లు, కోనరావుపేట మండలానికి రూ.150.8 కోట్లు ఇచ్చి ఆ ప్రాంతాల అభి వృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేశారని ఆయన చెప్పారు. వేములవాడ నియోజ కవర్గంలోని గ్రామాలకు ఏడు సంక్షేమ పథకాల ద్వారా అందించిన నిధుల వివరాలను కూడా ఆయన పేర్కొన్నారు.
కరీంనగర్ పార్లమెంట్కు రూ.12 వేల కోట్లిచ్చినం: బండి సంజయ్
- కరీంనగర్
- February 19, 2024
లేటెస్ట్
- ఇండియా కూటమికి 57 సీట్లే : అమిత్ షా
- మెదక్ లో ఓసీ వర్సెస్ బీసీ
- రాహుల్ గాంధీ సభ సక్సెస్తో కాంగ్రెస్ లో జోష్
- 1,200 మందికి జీహెచ్ఎంసీ లీగల్ నోటీసులు
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- రాహుల్, అమిత్ షా- రిజర్వేషన్లు | ప్రచారంపై వేసవి ప్రభావం | రాఘవ లారెన్స్- ట్రాక్టర్ |V6 తీన్మార్
- LSG vs KKR: లక్నో సమిష్టి విఫలం.. హ్యాట్రిక్ కొట్టిన కోల్కతా
- మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు
- ఎంతకు తెగించార్రా?: అటాక్ను తిప్పికొట్టిన బిజినెస్ మ్యాన్
- మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?