ఖమ్మం

బెట్టింగులపై స్పెషల్​ ఫోకస్ : సీపీ సునీల్​దత్​

ఖమ్మం సీపీ సునీల్​దత్​ ఖమ్మం టౌన్, వెలుగు :  ఐపీఎల్ బెట్టింగులపై స్పెషల్​ ఫోకస్​ పెట్టామని, పలు సెంక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఖమ్మం

Read More

రూ.188.31 కోట్లతో ఖమ్మం నగర బడ్జెట్ ఆమోదం : ముజామ్మిల్ ఖాన్

60 డివిజన్లను ఐదు జోన్లుగా విభజించి పాలనకు రూపకల్పన ప్లాస్టిక్ రహిత ఖమ్మం నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఖమ్

Read More

రామాలయ అభివృద్ధికి లైన్ క్లియర్​

భూసేకరణకు రూ.34కోట్లను రిలీజ్​ చేసిన రాష్ట్ర ప్రభుత్వం  భద్రాచలం, వెలుగు :  భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం అభివృద్ధికి లైన్​ క్లియ

Read More

ఖమ్మం జిల్లాలో మొదటి పామాయిల్ ఫ్యాక్టరీ!

ఉగాది రోజు శంకుస్థాపన చేయనున్న మంత్రి తుమ్మల వేంసూరు మండలం కల్లూరిగూడెంలో ఏర్పాటు 48 ఎకరాల్లో, రూ.250 కోట్లతో నిర్మాణం  ఖమ్మం/ పెనుబల

Read More

క్షయ వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి : అడిషనల్​ కలెక్టర్ ​వేణుగోపాల్​

భద్రాద్రికొత్తగూడెం/ములకలపల్లి/ కామేపల్లి/ జూలూరుపాడు, వెలుగు : క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్​కలెక్టర్

Read More

ట్రైబల్​ మ్యూజియం పనులు స్పీడప్​ చేయాలి : పీవో బి రాహుల్​

భద్రాచలం, వెలుగు: ట్రైబల్​ మ్యూజియం పనులను స్పీడప్​ చేయాలని ఐటీడీఏ పీవో బి రాహుల్​ ఆదేశించారు. సోమవారం ట్రైబల్​ మ్యూజియంలో జరుగుతున్న పనులను పరిశీలించ

Read More

సత్యంపేటలో 20 రోజులుగా తాగు నీళ్లు బంద్ 

ములకలపల్లి, వెలుగు : మండలంలోని మాదారం గ్రామపంచాయతీ సత్యంపేట గ్రామంలో 20 రోజులుగా తాగు నీళ్లు రాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలోని డై

Read More

పొలం పనులకు వెళ్తుండగా బ్రిడ్జి పై నుంచి కింద పడ్డ ట్రాలీ ఆటో

భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూలూరుపాడు మండలం బేతాలపాడు గ్రామ శివారున పెద్దవాగు వంతెన పై నుంచి కూలీల ట్రాలీ ఆటో బోల్తాపడింది. ఈ ఘటన

Read More

కరెంటు ఉచ్చు తగిలి యువకుడు మృతి..ఖమ్మం జిల్లా చీమలపాడులో విషాదం

కారేపల్లి , వెలుగు : అడవి పందులను పట్టేందుకు వేటగాళ్లు వేసిన కరెంటు ఉచ్చు  తగిలి యువకుడు మృతిచెందాడు.  పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం

Read More

భద్రాద్రి జిల్లాలో ముగ్గురు ఆత్మహత్య.. ఎందుకంటే,,

లవ్ ఫెయిలై ఒకరు.. మణుగూరు, వెలుగు: లవ్ ఫెయిలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. సీఐ సతీశ్​కుమార్ తెలిపిన

Read More

మిర్చి రేటు ఢమాల్‌‌ .. రోజు రోజుకు పడిపోతున్న ‘తేజ’ రకం ధర

సీజన్‌‌ ప్రారంభంలో రూ. 19 వేలు.. ఇప్పుడు రూ.13,350 కూలీల ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్న రైతులు కోల్డ్ స్టోరేజీల్లోకి మిర్చి బస్

Read More

టెండర్లు లేవ్​.. నచ్చినోళ్లకు పంచుడే..!

ఖమ్మం కార్పొరేషన్​ లో కొందరు ఆఫీసర్ల పెత్తనం  వాల్ ప్రాజెక్టు పేరుతో రూ.2 కోట్ల పనులు అప్పగింత ఒకరికే పనులు, ముక్కలు ముక్కలుగా బిల్లులు&nb

Read More

మామిళ్లగూడెం రైల్వే బ్రిడ్జిపై మొక్కుబడి సూచికలు!

ఖమ్మం, వెలుగు ఫొటోగ్రాఫర్ : ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం రైల్వే బ్రిడ్జిపై నుంచి రోడ్డుపై రెండు వైపులా వెళ్లే వాహనాల మధ్య గ్యాప్ పెంచేందుకు మిడిల్

Read More