ఖమ్మం
భద్రాద్రి జిల్లాలో రైతుపై కక్షగట్టి మిర్చికి నిప్పు పెట్టారు!
పినపాక, వెలుగు: కల్లంలో ఎండబెట్టిన మిర్చిని తగులబెట్టిన కేసులో ఇద్దరిని భద్రాద్రి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మీడియా సమావేశంలో ఏడూళ్
Read Moreఉచితాలతో రెండు రాష్ట్రాలను అప్పుల పాలు చేశారు: జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోతు హుస్సేన్ నాయక్
అశ్వారావుపేట/చండ్రుగొండ/ములకలపల్లి, వెలుగు: ఉచితాల పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రజలను అప్పులు పాలు చేశారని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు
Read Moreవిద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి : పొంగూలేటి శ్రీనివాసరెడ్డి
మంత్రి పొంగూలేటి శ్రీనివాసరెడ్డి ఇల్లెందు, వెలుగు : విద్య, వైదంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రెవెన్యూ, గృహ నిర్మాణ,
Read Moreవీధులు ఊడ్చిన ఎమ్మెల్యే జారే
ములకలపల్లి,వెలుగు: ‘హాలో శుభోదయం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే ములకలపల్లిలో స్థానికులతో కలిసి వీధులను శుభ్రం చేశారు.
Read Moreముందుకు కదలని కరకట్ట పనులు!
సర్వేల పేరుతో కాలయాపన నేషనల్హైవే అథారిటీస్ కొర్రీలతో తలనొప్పి ముచ్చటగా మూడోసారి సాయిల్ టెస్ట్ భద్రాచలం, వెలుగు : భద్ర
Read Moreరూ.50 లక్షలకు పైగా విరాళం ఇచ్చిన దాతలకు ఉచితంగా రాములోరి కల్యాణం టికెట్లు
భద్రాచలం, వెలుగు: సీతారామచంద్రస్వామి దేవస్థానానికి రూ.50 లక్షలకు పైగా విరాళాలు ఇచ్చిన భక్తులకు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6న మిథిలాస్టేడియంలో జరిగ
Read Moreనీటి సమస్య తీర్చాలంటూ వాటర్ ట్యాంక్ ఎక్కారు!..ఎమ్మెల్యే హామీతో కిందకు దిగిన తండావాసులు
.వైరా ఎమ్మెల్యే హామీతో కిందకు దిగిన తండావాసులు జూలూరుపాడు,వెలుగు: తాగునీటి సమస్యను తీర్చాలంటూ గ్రామస్తుల వాటర్ట్యాంక్పైకి ఎక్కి ఆందోళన చేశార
Read Moreఆశ్రమ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పనిచేయట్లే!
70 శాతం ప్లాంట్లు రిపేరుకొచ్చినా పట్టించుకోని అధికారులు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో 85 గిరిజన ఆశ్రమ స్కూళ్లలో15వేల మంది స్టూడెంట్స్ గిరిజన బిడ్డలక
Read Moreరూ.5 కాయిన్ మింగిన బాలుడు
ఖమ్మం టౌన్, వెలుగు : రూ.5 కాయిన్ను ఓ బాలుడు మింగి అస్వస్థతకు గురైన ఘటన ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల
Read Moreఖమ్మంను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కృషి : తుమ్మల నాగేశ్వరరావు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మున్నేరు నదిపై నిర్మిస్తున్న తీగల వంతెన పరిశీలన ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంను ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద
Read More18 ఏండ్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి : జితేశ్ వి పాటిల్
భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో 18 ఏండ్లు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవా
Read Moreలొంగిపోయిన 64 మంది మావోయిస్టులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మావోయిస్ట్ పార్టీకి చెందిన 64 మంది భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొత్తగూడెం పోలీస్&zw
Read Moreసాగునీటి నిర్వహణకు కమిటీలు..యాసంగి పంటలు ఎండిపోకుండా అధికారుల చర్యలు
గ్రామాల్లో ఆయా శాఖల అధికారులతో టీమ్ ఏర్పాటు చేసిన కలెక్టర్ రైతులను సమన్వయం చేస్తూ సాగునీరు అందించడమే బాధ్యత ఇకపై ప్రతి సోమవారం క్షేత్రస
Read More












